ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
గంజాయి క్షేత్రాలు | పత్తి పంటలో అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి క్షేత్రాలపై జిల్లా ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ సిబ్బంది దాడులు నిర్వహించింది. పెద్ద ఎత్తున గంజాయి మొక్కలను ధ్వంసం చేసింది.
దవాఖానలో పారిశుధ్యం మెరుగుపర్చాలి ఎంసీహెచ్, జిల్లా దవాఖానలను సందర్శించిన ఎన్హెచ్ఎం బృందం సంగారెడ్డి మున్సిపాలిటీ, సెప్టెంబర్ 28 : సంగారెడ్డి జిల్లా దవాఖానలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, జిల్లా దవాఖా
రైతులకు అపార నష్టం సంగారెడ్డి జిల్లాలో 99,865 ఎకరాల్లో పంట నష్టం రెండో రోజూ అక్కడక్కడ చిరుజల్లులు నీట మునిగిన పత్తి, కంది, సోయాబీన్ పంటలు ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీర నది సింగూరు ఐదు, మంజీర ఆరు గేట్ల ఎత్తివేత
Gulab Cyclone | నారింజ వాగు ఉధృతంగా ప్రవహించడంతో బూచినెల్లి -ఘనపూర్ మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న బూచనెల్లి శివారులో ఉన్న నారింజ వాగు బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోం�
సంగారెడ్డి, సెప్టెంబర్ 27 : తెలంగాణ స్వరాష్ట్ర తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎస్పీ రమణకుమార్ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా సోమవారం పట్టణం�
ప్రజా సేవకు జీవితాన్ని అర్పించిన మహా నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి సంగారెడ్డి, సెప్టెంబర్ 27 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధ�
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నదని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షీ షా పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సో�
భూ సమస్యల పరిష్కారం | జిల్లాలోని అర్జీదారులు తమ భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగొద్దని కలెక్టర్ హనుమంతరావు మరోసారి స్పష్టం చేశారు.
Crime news | క్ను అర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ వక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఆందోల్ మండల పరిధి చింతకుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది.
జాబ్ మేళా | అపోలో ఫార్మసీ కంపెనీలో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి ఎ వందన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.