జహీరాబాద్ : అక్రమంగా రెండు లారీల్లో తరలిస్తున్న 437 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆర్టీవో చెక్పోస్టు వద్ద పట్టుకున్నట్లు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ శఫియొద్దీన్ తెలి�
పుల్కల్ రూరల్ : సంగారెడ్డి జిల్లా బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అంతకంతకూ ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతూనే ఉన్నది. అప్రమత్తంగా ఉన్న నీటి పారుదల శాఖ అధికా�
మద్యం దుకాణాల లైసెన్స్ మరో నెల పొడిగింపు కరోనాతో నష్టపోయామని వ్యాపారుల విజ్ఞప్తి పరిశీలించి పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో 193 వైన్స్లు కొత్తగా షాప్ల కేటాయింపులోఎస�
స్వరాష్ట్ర నిధులతోనే ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయం అందజేత కంగ్టి : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు వరంలాంటిదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక రై�
కంగ్టి : గత ప్రభుత్వాలు విద్యావ్యవస్థపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇక్కడి ప్రజలు నాణ్యమైన విద్యను పొందలేకపోయారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక జిల్లా పరిషత్ ఉన్�
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్20 : ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. సోమవారం కలెక్టరేట్లోని సమ�
కోహీర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని గొటిగార్పల్లి పెద్దవాగు ప్రాజెక్టులో 1.80 లక్షల చేప పిల�
జహీరాబాద్ : మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని ఈరన్నవాగు చెరువులో చేపపిల్లలన
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అందోల్ - జోగిపేట మున్సిపాలిటీ స్వతంత్ర కౌన్సిలర్ కొరబోయిన నాగరాజు (నాని) ఆయన అనుచరులను టీఆర్ఎస్ పార్టీలో చేరార
కల్హేర్ : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని కల్హేర్, కృష్ణాపూర్, మిర్కాన్పేట్, రాంరెడ్డిపేట