జిల్లాలో మారనున్న సాగు స్వరూపం సీఎం కేసీఆర్ స్వప్నం.. రైతన్నకు వరం జిల్లాలో 5.55 లక్షల ఎకరాలకు సాగునీరు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో 3.84 లక్షల ఎకరాల సాగు మల్లన్నసాగర్ కెనాల్ ద్వారా 1.32 లక్షల ఎకరాలకు నీరు
పరిశ్రమలను పరిశీలించిన ఐఆర్ఎస్ శిక్షణ బృందంపాశమైలారం కేజేఎస్లో అవగాహన కార్యక్రమం పటాన్చెరు, అక్టోబర్16: పాశమైలారం పారిశ్రామికవాడలోని కేజేఎస్ పరిశ్రమను నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెకు �
సింగూరు ప్రాజెక్ట్ | సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గు ముఖం పట్టింది. గత నెల రోజులుగ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు లోకి వరద ఉధృతి భారీగా కొనసాగింది.
అప్రమత్తంగా ఉందాం..కరోనానుత రుముదాం కరోనా నిబంధనలు పాటిస్తేనే మేలు గుంపులుగా చేరవద్దంటున్న వైద్యులు మాస్క్ మరిచిన జనం.. ఇంకొన్ని నెలలు వాడాలంటున్న నిపుణులు పండుగల షాపింగ్తో దుకాణాలు కిటకిట రద్దీగా బ�
నిరంతర విద్యుత్తో పరిశ్రమలకు కొత్త వెలుగులుమూడు షిఫ్టులా పని.. పెరిగిన ఉత్పత్తి..లాభాల బాటలో పరిశ్రమలుకార్మికులకు భారీగా బోనస్ ఇచ్చి సంతోషాన్ని నింపుతున్న యాజమాన్యాలుగిఫ్ట్లు అందజేసిన పలు పరిశ్రమ�
తెలంగాణ యాస, భాషకు గుర్తింపు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి శభాష్పల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మనోహరాబాద్, అక్టోబర్ 13 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుక�
ఐటీఐ | ఐటీఐలో మూడో విడత అడ్మిషన్లు చేపడుతున్నట్టు ఉమ్మడి మెదక్ జిల్లా నోడల్ అధికారి, పటాన్చెరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎన్ శ్రీనివాస్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కష్ట కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందని లబ్ధిపొందుతున్న బాధితులు కొనియాడుతున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భ
మఖ్దూం మొహియొద్దీన్ | కార్థం రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవరును విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉన్నదని పోస్టల్ శాఖ హైదరాబాద్ రీజియన్ డీపీఎస్ ఎస్కే. దేవరాజ్ అన్నారు.
ముమ్మదేవి | రాయికోడ్ ముత్యాల వాడలో ఉన్న ముమ్మా దేవి ఆలయానికి టీఆర్ఎస్ నాయకులు రాయికోడ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యేసయ్య, గాండ్ల శివకుమార్, చెన్నురి శివ కలిసి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవా�
జస్టిస్ పాపిరెడ్డి | కోర్టులలో నిర్వహించే లోక్ అదాలత్ల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి అన్నారు.
Singur project | జిల్లాలోని పుల్కల్ మండలం బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో ఇరిగేషన్ అధికారులు 5,6, నెంబర్ గేట్లను రెండు మీటర్లు పైకెత్తి 24,126 క్యూసెక్కు�