న్యాయం కోరేవారికి న్యాయసేవాధికార సంస్థలు వేదికలు కావాలి పేదలకు న్యాయం దక్కుతుందన్న భరోసా కల్పించాలి న్యాయసేవలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి సంగారెడ్డి న్యాయ విజ్ఞాన సదస్సులో సుప్రీంకోర్టు న్యా�
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందిన నారాయణరెడ్డి చికిత్స నిమిత్తం మంజూరైన రూ.2.50 లక్షల ఎల్వోసీని ఆదివారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆయన కొడుకుకు అందజేశారు.
సంగమేశ్వర దేవాలయం | దక్షణ కాశీగా భాసిల్లుతున్న పార్వతిసమేత సంగమేశ్వర స్వామివారిని దర్శిచుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.
సంగారెడ్డిలో కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం ఇద్దరు నిందితుల అరెస్టు సంగారెడ్డి, అక్టోబరు 23 : గంజాయి మత్తుకు అలవాటు పడిన వారిని అసరా చేసుకుని రవాణా చేస్తూ సొమ్ము చేసుకునేందుకు రెండు రోజుల క్రితం ముగ్గురు న
నేడు సంగారెడ్డిలో న్యాయ విజ్ఞాన సదస్సు అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగం హాజరుకానున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ పలు శాఖల ఆధ్వర్యం�
వాడి పడేసిన వస్తువులతో మోటర్ సైకిల్ తయారీ చార్జింగ్, పెట్రోల్తో నడిచేలా రూపకల్పన మూడు గంటల చార్జింగ్తో 40 కిలోమీటర్ల ప్రయాణం కరోనా నేర్పిన కొత్త ఆవిష్కరణ సంగారెడ్డి, అక్టోబర్ 23 : మదిలో ఆలోచన వస్తే వె
ఎమ్మెల్యే గూడెం | ప్రతిపక్షాలు దిగజారుడుగా మాట్లాడుతున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ను, పార్టీ అధినేతను తక్కువ చేసి మాట్�
పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కలెక్టర్, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సంగారెడ్డి, అక్టోబర్ 21 : ఇంటర్మీయెట్ మొదటి సంవత్సరం పరీక్షలు కొవిడ్ �
మత్తు పదార్థాల కట్టడికి పకడ్బందీ చర్యలు గంజాయి సాగు,రవాణా, విక్రయాలపై ఇక ఉక్కుపాదం సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో సన్నద్ధమవుతున్న ఎక్సైజ్ శాఖ పోలీసులతో కలిసి సంయుక్త దాడులకు ప్రణాళిక ఏవోబీ �
కంది ఐఐటీ | మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని కాంటినెంటల్ హాస్పిటల్స్ సీఈ ఓ డాక్టర్ రియాజ్ ఖాన్ అన్నారు. గురువారం కంది గ్రామంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నిల