మహీంద్రా అండ్ మహీంద్రా ప్లాంట్లో కే2 ట్రాక్టర్ల ఉత్పత్తి ఈనెలలో కే2 ట్రాక్టరు ఆవిష్కరణకు ఏర్పాట్లు ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి రూ. 100 కోట్లతో ప్లాంట్ విస్తరణ 1500 మందికి ఉపాధి ఈ ప్రాంతంలో పారిశ్రామి
Singur project | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో ప్రాజెక్టుకు 1,35,0000 వేల క్యూసెక్కులు వరద నీరు వస్తున్నది.
సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహించాలి పాఠశాలల సమయానికి బస్సులు నడపాలి వ్యాక్సినేషన్పై అపోహలు తొలగించాలి సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి ఆంగ్ల బోధన సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి
అత్యధికంగా 1.15 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది పాక్షికంగా దెబ్బతిన్న పంచాయతీరాజ్ రహదారులు ప్రభుత్వానికి నివేదిక అందజేసిన అధికారుల�
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
గంజాయి క్షేత్రాలు | పత్తి పంటలో అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి క్షేత్రాలపై జిల్లా ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ సిబ్బంది దాడులు నిర్వహించింది. పెద్ద ఎత్తున గంజాయి మొక్కలను ధ్వంసం చేసింది.
దవాఖానలో పారిశుధ్యం మెరుగుపర్చాలి ఎంసీహెచ్, జిల్లా దవాఖానలను సందర్శించిన ఎన్హెచ్ఎం బృందం సంగారెడ్డి మున్సిపాలిటీ, సెప్టెంబర్ 28 : సంగారెడ్డి జిల్లా దవాఖానలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, జిల్లా దవాఖా
రైతులకు అపార నష్టం సంగారెడ్డి జిల్లాలో 99,865 ఎకరాల్లో పంట నష్టం రెండో రోజూ అక్కడక్కడ చిరుజల్లులు నీట మునిగిన పత్తి, కంది, సోయాబీన్ పంటలు ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీర నది సింగూరు ఐదు, మంజీర ఆరు గేట్ల ఎత్తివేత
Gulab Cyclone | నారింజ వాగు ఉధృతంగా ప్రవహించడంతో బూచినెల్లి -ఘనపూర్ మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న బూచనెల్లి శివారులో ఉన్న నారింజ వాగు బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోం�
సంగారెడ్డి, సెప్టెంబర్ 27 : తెలంగాణ స్వరాష్ట్ర తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎస్పీ రమణకుమార్ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా సోమవారం పట్టణం�