బీజేపీ నేతల తీరుపై అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫైర్ జోగిపేటలో విజయవంతమైన రైతు ధర్నా అందోల్, నవంబర్ 12 : రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులది.. తొండి.. మొండి వైఖరని, ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఓ మాట మాట్లాడుతూ రై�
Job fair | జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడ్ప్లస్ కంపనీలో 50 ఫార్మసిస్ట్, వేర్ హౌస్ అసిస్�
Crime news | వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల, దేవులపల్లి గ్రామ శివారుల్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
వడ్ల కొనుగోలుపై బీజేపీది అసత్య ప్రచారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి రైతు మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపు నారాయణఖేడ్, నవంబర్ 11: రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని సహిం�
డాక్టర్ ఉమా రెడ్డి | యాసంగి సీజన్లో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని వరంగల్ సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ ఉమా రెడ్డి సూచించారు.
డిసెంబర్ 10న మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,015 మంది ఓటర్లు మొత్తం 1,062 మంది ఓటర్లు.. 47 చోట్ల ఖాళీలు జహీరాబాద్లో జరగని మున్సిపల్ ఎన్నికలు.. 37 మంది కౌన్సిలర్ స్థానాలు ఖాళీ 8 మంది
వేరుశనగ సాగుతో మంచి ఆదాయం ఆరుతడిలో మేటి వేరుశనగ వరికి ప్రత్యామ్నాయంగా రైతుల ఆలోచన మేలైన విత్తనాలు.. సస్యరక్షణతో అధిక దిగుబడి మార్కెట్లో డిమాండ్తో ఎక్కువ రాబడి సాగుకు మన నేలలు అనుకూలం నేడు రైతుల కోసం స�
Crime news | అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలంటూ ఇబ్బందులు తలపెట్టడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మునిపల్లి మండల పరిధిలోని అంతారంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
16న నోటిఫికేషన్.. 23 వరకు నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 10న ఎన్నికలు మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి ఎమ్మె
ఇబ్బంది లేకుండా వడ్ల్లు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో 2 లక్షలు, మెదక్ జిల్లాలో 5.65 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు వాన కాలంలో పెరిగిన వరిసాగ
ఎంతో మంది ప్రజలకు మేలు అర్హులందరికీ న్యాయం జరుగుతుంది.. పోడు, అటవీ భూములను సంరక్షించాలి శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 7 : ప్రజలకు హక్కులు కల్పించడానికే ప్రభుత్�