మెరుపు దాడి | సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దా మండల కేంద్రంలో గట్టు చప్పుడు కాకుండా ఫ్రెండ్స్ దాబాలో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎస్ఐ విజయ్రావ్ సిబ్బందితో కలిసి పేకాట స
Forgery signatures | మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి గుండు ప్రవీణ్కుమార్ తమ అనుమతి లేకుండా తాము బలపర్చినట్టు ఫోర్జరీ సంతకాలు చేశాడని పటాన్చెరు డీఎస్పీ భ�
వ్యక్తి మృతి | రోడ్లపై ఆరబోస్తున్న ధాన్యంతో వాహనదారులు మృతి చెందుతున్నారు. జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన గడ్డమీది శంకర్ అనే వ్యక్తి ధాన్యం కుప్పను ఢీకొని తీవ్రగాయాలపాలై మృతి చెందాడు.
కరోనాతో కళతప్పిన కార్తిక మాసానికి పునరుజ్జీవంరెండేండ్ల తర్వాత ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలువన భోజనాలు, దీపారాధనలో భక్తులుఉమ్మడి జిల్లాలో వనభోజనాలకు పలు ప్రాంతాలు అనుకూలంనారాయణఖేడ్, నవంబర్ 20;జిల్లావ్�
రైతులు బ్యాంకు ఖాతా వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారికి ఇవ్వాలి సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 19: రైతుబంధు డాటాలో నమోదు లేకున్నా, పంట వివరాలు తప్పుగా నమోదైన రైతుల నుంచి కూ�
లాజిస్టిక్స్ రంగంలో అపూర్వ వృద్ధి నమోదు ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు కే. భాస్కర్రెడ్డి జీహెచ్బీఎస్లో అంతర్జాతీయ చర్చాగోష్ఠి పటాన్చెరు, నవంబర్ 18 : హైదరాబాద్ చుట్టుపక్కల సరుకు రవాణాకు ఇన్లాండ్ పోర్ట�
హరి, హరులకు ప్రీతికరమైన రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ముస్తాబైన శివాలయాలు ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 18 : కార్తిక శుద్ధ పౌర్ణమి లేదా కార్తిక పున్నమి అనగా కార్త�
దొంగలకు దేహశుద్ది | బుల్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసిన సంఘటన హత్నూర మండలం నస్తీపూర్లో బుధవారం చోటుచేసుకుంది.