Brutal murder | కుటుంబ కలహాలతో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో వడ్డె యాదయ్య(42) బుధారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
పోడుభూములపై హక్కుల కల్పన దిశగా వడివడిగా అడుగులు జిల్లాల్లో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు సంగారెడ్డిలో 3934, మెదక్లో 2913 దరఖాస్తులు మెదక్లో 6871 ఎకరాల్లో పోడు భూములు సాగులో 3269 మంది రైతులు 2005 కంటే ముందు నుంచి �
భారీగా గంజాయి పట్టివేత | ఆంధ్రలోని ఏలూరు నుంచి అక్రమంగా లారీలో తరలిస్తున్న 420 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. మంగళవారం జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి �
ఐఐటీ హైదరాబాద్ | ఐఐటి హైదరాబాద్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ అభిజిత్ అబ్రహం జార్జ్కు ఓ మలయాళం సినిమాకు గాను ఉత్తమ సౌండ్ మిక్సింగ్ అవార్డు సొంతం చేసుకున్నారు.
ఆపదలో అపర సంజీవనిఫోన్ చేస్తే క్షణాల్లో ప్రత్యక్షంఅంబులెన్స్ సేవలపై ప్రశంసలుసంగారెడ్డి జిల్లాలో 15 అంబులెన్స్ వాహనాలుఏడు నెలల్లో 24,829 బాధితులకు సేవలుగ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలుఅంబులెన్స�
చాంద్రాయణగుట్ట : బామ్మర్థిని హత్య చేయించిన సొంత బావ (హోంగార్డు)తో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.సోమవారం ఫలక్నుమా పోలీస్ స్టేషన్�
ఎమ్మెల్యే గూడెం | గుమ్మడిదల, నవంబర్15 : నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని నల్లవల్లి గ్రామంలో రూ. 10 లక్షల సీఎస్ఆర్
Poker sites | న్యాల్కల్ మండలంలోని కల్బేమల్ గ్రామంలో పేకాట స్థావరంపై ఆదివారం రాత్రి హద్నూర్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్త ఇంటిలో లక్ష్మి పూజల పేరిటా పేకాట నిర్వహిస్తు�
జమున హేచరీస్ | ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
శుభప్రద్ పాటిల్ | సంగారెడ్డి జిల్లాలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పాటిల్ ప్రత్యేక
65వ జాతీయ రహదారి, బీదర్ రోడ్డుపై చెక్పోస్టులు బంద్ రాష్ట్ర సరిహద్దులో నిఘా కరువు.. తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాల తనిఖీ బంద్ ఎక్సైజ్శాఖ చెక్పోస్టు ఉన్నా.. తనిఖీ చేసే అధికారం లేదు
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 10 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకం కోసం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వారం రోజుల్లో ఆయా జిల్లాల వారీగా నియామకాలు పూర్తి కావాలని ఉత
జహీరాబాద్, నవంబర్ 12: కేం ద్ర ప్రభుత్వం కులం, మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు సరిహద్దులో దాడులు చేస్తున్నదని, ప్రజలకు చేసిందని ఏమి లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి