సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని గురునగర్ కాలనీ పాత పెరుమాళ్ల గుడి వద్ద మంగళవారం ఇంటి స్థలాన్ని చదు ను చేస్తుండగా భవాని అమ్మవారి పురాతన విగ్రహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో తర�
తరలివస్తున్న మెగా పరిశ్రమలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవ ఫలితంగా జహీరాబాద్లో పెట్టుబడులు నిమ్జ్లో కొత్తగా రూ.వెయ్యి కోట్లతో డిఫెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చు�
రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే 27 నుంచి 29 వరకు అవగాహన సదస్సులు డీలర్లు వరి ధాన్యం విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు కంది, అక్టోబర్ 25 : యాసంగిలో వరి �
Crime news | జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిషేధిత గుట్కా వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా నిల్వ చేసిన నిషేధిత గుట్కా ప్లాకెట్లను బొల్లారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎంపీ అరవింద్ | హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరవింద్ వ్యాఖ్యలకు
నిరసనగా జహీరాబాద్ పట్టణంలో జాతీయ రహదారిపై అరవింద్ దిష్టి బొమ్మను దహనం చేశారు.
వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం రూ.30 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం జూన్లో మొదటి ఏడాది తరగతులు ప్రారంభించడమే లక్ష్యంగా పనులు 90వేల చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో.. విశాలమైన గదులతో భవన నిర్మాణం పూ
న్యాయం కోరేవారికి న్యాయసేవాధికార సంస్థలు వేదికలు కావాలి పేదలకు న్యాయం దక్కుతుందన్న భరోసా కల్పించాలి న్యాయసేవలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి సంగారెడ్డి న్యాయ విజ్ఞాన సదస్సులో సుప్రీంకోర్టు న్యా�
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందిన నారాయణరెడ్డి చికిత్స నిమిత్తం మంజూరైన రూ.2.50 లక్షల ఎల్వోసీని ఆదివారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆయన కొడుకుకు అందజేశారు.
సంగమేశ్వర దేవాలయం | దక్షణ కాశీగా భాసిల్లుతున్న పార్వతిసమేత సంగమేశ్వర స్వామివారిని దర్శిచుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.
సంగారెడ్డిలో కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం ఇద్దరు నిందితుల అరెస్టు సంగారెడ్డి, అక్టోబరు 23 : గంజాయి మత్తుకు అలవాటు పడిన వారిని అసరా చేసుకుని రవాణా చేస్తూ సొమ్ము చేసుకునేందుకు రెండు రోజుల క్రితం ముగ్గురు న
నేడు సంగారెడ్డిలో న్యాయ విజ్ఞాన సదస్సు అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగం హాజరుకానున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ పలు శాఖల ఆధ్వర్యం�