వర్షాధారంగా పురాతన పంటలు పండిస్తున్న రైతులు ప్రతి ఏడాది పంటమార్పిడి సేంద్రియ ఎరువుల వినియోగం ఎకరం భూమిలో పది రకాల పంటలు జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తున్న జహీరాబాద్ ప్రాంత రైతులు పాత పంటలకు పునర్జీవం ప
డై బ్యాక్ తెగులుతో ఎండుతున్న వేప చెట్లు నగర శివారులో ప్రమాదంలో పడిన వేపచెట్లు టీ మస్కిటో బగ్ అని పర్యావరణవేత్తల వాదన వేపకు ఔషధ గుణాలు ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం వేపపిండికి, వేపనూనెల తయారీ ప్రశ్నార్థ్ధ�
వచ్చే మార్చి వరకు లక్ష్యాన్ని చేరుకుంటాం రైతుల పిల్లల విదేశీ విద్యకు రూ.25 లక్షల రుణ సదుపాయం డీసీసీబీలో డిపాజిట్కు ముందుకు రావాలి డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి రాష్ట్రంలో మూడో స్థానంలో ఉమ్మ�
సంగారెడ్డి జిల్లాలో మళ్లీ కరోనా కేసులు కొవిడ్ నిబంధనలు మరిచిన జనం మాస్క్, భౌతిక దూరం, వ్యాక్సినేషన్ తప్పనిసరి సంగారెడ్డి జిల్లాలోని గురుకులాల్లో కరోనా కేసులతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సిన�
భారతినగర్ డివిజన్ | జిల్లాలోని పటాన్చెరు నియోజవర్గంలోని భారతినగర్ డివిజన్ను బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ బృందం సందర్శించింది. ఎల్.ఐ. జి వార్డ్ ఆఫీస్లో ఇక్కడ ఆచరిస్తున్నా సంప్రదాయాలను, రుచులను, నిత్యం జ
బీఎస్ఎన్ మూర్తి | సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కంది, మామిడిపల్లి, తునికిల్ల తండా గ్రామాలను ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి సందర్శించారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లోని పాఠశాలలో ఆయన పరిశీలించి విద్యా
రాష్ట్రంలోనే ఉత్తమ డీసీసీబీగా నిలిచినఉమ్మడి మెదక్ జిల్లా బ్యాంకు అవార్డు అందుకున్న చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, సీఈవో శ్రీనివాస్ ఢిల్లీలో అవార్డు ప్రదానం చేసిన కేంద్ర మంత్రి మహేశ్ శర్మ ఉమ్మడి �
మంత్రి హరీశ్రావు | కోహీర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ-4 అనిత టీఆర్ఎస్లో చేరారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మాణిక్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.