కరోనాతో కళతప్పిన కార్తిక మాసానికి పునరుజ్జీవంరెండేండ్ల తర్వాత ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలువన భోజనాలు, దీపారాధనలో భక్తులుఉమ్మడి జిల్లాలో వనభోజనాలకు పలు ప్రాంతాలు అనుకూలంనారాయణఖేడ్, నవంబర్ 20;జిల్లావ్�
రైతులు బ్యాంకు ఖాతా వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారికి ఇవ్వాలి సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 19: రైతుబంధు డాటాలో నమోదు లేకున్నా, పంట వివరాలు తప్పుగా నమోదైన రైతుల నుంచి కూ�
లాజిస్టిక్స్ రంగంలో అపూర్వ వృద్ధి నమోదు ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు కే. భాస్కర్రెడ్డి జీహెచ్బీఎస్లో అంతర్జాతీయ చర్చాగోష్ఠి పటాన్చెరు, నవంబర్ 18 : హైదరాబాద్ చుట్టుపక్కల సరుకు రవాణాకు ఇన్లాండ్ పోర్ట�
హరి, హరులకు ప్రీతికరమైన రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ముస్తాబైన శివాలయాలు ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 18 : కార్తిక శుద్ధ పౌర్ణమి లేదా కార్తిక పున్నమి అనగా కార్త�
దొంగలకు దేహశుద్ది | బుల్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసిన సంఘటన హత్నూర మండలం నస్తీపూర్లో బుధవారం చోటుచేసుకుంది.
Brutal murder | కుటుంబ కలహాలతో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో వడ్డె యాదయ్య(42) బుధారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
పోడుభూములపై హక్కుల కల్పన దిశగా వడివడిగా అడుగులు జిల్లాల్లో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు సంగారెడ్డిలో 3934, మెదక్లో 2913 దరఖాస్తులు మెదక్లో 6871 ఎకరాల్లో పోడు భూములు సాగులో 3269 మంది రైతులు 2005 కంటే ముందు నుంచి �
భారీగా గంజాయి పట్టివేత | ఆంధ్రలోని ఏలూరు నుంచి అక్రమంగా లారీలో తరలిస్తున్న 420 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. మంగళవారం జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి �
ఐఐటీ హైదరాబాద్ | ఐఐటి హైదరాబాద్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ అభిజిత్ అబ్రహం జార్జ్కు ఓ మలయాళం సినిమాకు గాను ఉత్తమ సౌండ్ మిక్సింగ్ అవార్డు సొంతం చేసుకున్నారు.
ఆపదలో అపర సంజీవనిఫోన్ చేస్తే క్షణాల్లో ప్రత్యక్షంఅంబులెన్స్ సేవలపై ప్రశంసలుసంగారెడ్డి జిల్లాలో 15 అంబులెన్స్ వాహనాలుఏడు నెలల్లో 24,829 బాధితులకు సేవలుగ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలుఅంబులెన్స�