గోదాంల నిర్మాణానికి రూ.6.47 కోట్లు రూ.2.71 కోట్లతో ఎరువుల దుకాణాలు జిల్లాల వారీగా నిర్మాణాలకు నిధులు మంజూరు అత్యధికంగా గోదాంల నిర్మాణాలకు ప్రాధాన్యం ధాన్యం నిల్వలతో రైతులకు చేకూరనున్న లబ్ధి మొదటి దశలో కొనసా
టీఆర్ఎస్లో చేరికలు | జహీరాబాద్, అక్టోబర్ 29 : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని, సమస్యలు ఉంటే నేరుగా వచ్చి తెలుపాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. శు�
తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు చిన్నారులు దాతల సాయం కోసం ఎదురుచూపు దౌల్తాబాద్, అక్టోబర్ 28 : తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆ నలుగురు చిన్నారులు అనాథలుగా మారారు. దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో మ�
సీఎం కేసీఆర్ | గత ప్రభుత్వాల హయంలో నిరాధరణకు గురైన వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. రైతన్నకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని బాన్సువాడ- బీర్కూర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పట్టణ సీఐ రామకృష్ణా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా
నవంబర్ 1న విడుదలకు చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సంగారెడ్డి, కలెక్టరేట్/మెదక్, అక్టోబర్ 27: స్పెషల్ రివిజన్ సమ్మరీ రివిజన్ 2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న విడుద
ఎంపీ బీబీ పాటిల్ | గత ప్రభుత్వాలకు భిన్నంగా కేవలం ప్రజలకోసమే పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
సందీప్ కుమార్ సుల్తానియా | పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు.