రాజీమార్గంతో కేసుల పరిష్కారం పైకోర్టుల్లో అప్పీలు లేకుండా కేసుల పరిష్కారానికి అవకాశం జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్ జహీరాబాద్, నవంబర్ 26 : కోర్టు పరిధిలో ఉన్న చిన్న చిన్న తగాదాలకు వె
తగిన బలం లేకున్నా మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పోటీ బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందాన్ని ప్రజల ముందుంచాలి ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు రూ.500 కోట్ల నిధులిచ్చాం.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 30శాత�
కాంట్రాక్టు కార్మికుడు మృతి | పరిశ్రమలో షెడ్డు రిపేరు పనులను నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆర్సీపురం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
యువకుడి మృతి | బైక్ అదుపు తప్పి యువకుడి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన గురువారం ఉదయం సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ప
మారుమూల గ్రామాల్లోనూ పుంజుకుంటున్న అమ్మకాలు ఔటర్ రింగురోడ్డు చుట్టూ బహుళ అంతస్తుల నిర్మాణం సంపన్నుల కోసం అందమైన విల్లాలు మధ్య తరగతికీ అందుబాటులో ధరలు నిరుపేదలకు ‘డబుల్ బెడ్రూమ్’ల అండ భారీ ప్రాజ�
మెరుపు దాడి | సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దా మండల కేంద్రంలో గట్టు చప్పుడు కాకుండా ఫ్రెండ్స్ దాబాలో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎస్ఐ విజయ్రావ్ సిబ్బందితో కలిసి పేకాట స
Forgery signatures | మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి గుండు ప్రవీణ్కుమార్ తమ అనుమతి లేకుండా తాము బలపర్చినట్టు ఫోర్జరీ సంతకాలు చేశాడని పటాన్చెరు డీఎస్పీ భ�
వ్యక్తి మృతి | రోడ్లపై ఆరబోస్తున్న ధాన్యంతో వాహనదారులు మృతి చెందుతున్నారు. జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన గడ్డమీది శంకర్ అనే వ్యక్తి ధాన్యం కుప్పను ఢీకొని తీవ్రగాయాలపాలై మృతి చెందాడు.