అన్నం ఉడికిందో లేదో తెలుసుకునేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. దీనికి తగ్గట్టుగానే.. ‘కేసీఆర్.. అసెంబ్లీకి రా! కేసీఆర్ ఫాంహౌజ్ విడిచి బయటికి ఎందుకొస్తలేరు!’ అంటూ తరచూ వ్యాఖ్యానిస్తున్న ప్రభుత
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామ శివారులోని ఏనుగుల చెరువులో సమృద్ధ్దిగా నీరున్నా ఆయకట్టుకు వాడుకోలేని దుస్థితి నెలకొన్నది. చెరువు కాలువ, తూము శిథిలావస్థకు చేరడంతో నీరు అందే పరిస్థితి లేద
సంగారెడ్డి జిల్లా లో నాలుగు కొత్త మున్సిపాలిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ను కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పటా
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వైద్యారోగ్య శాఖల మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. సోమవారం సింగూరు ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో �
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మేదపల్లికి చెం దిన మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు పాదయాత్రగా కేసీఆర్ను కలిసేందుకు సోమవారం సంగమేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు.
ఏడాదికి రూ.15వేల రైతుభరోసా ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ మాట తప్పింది. సంగారెడ్డి జిల్లాలోని రైతులందరికీ ఏకకాలంలో రైతుబంధు డబ్బులు జమ చేయకుండా ఎంపిక చేసిన గ్రామాల రైతులకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్�
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామానికి చెందిన పలువురు యువకులు శుక్రవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నూతనంగా ఓటుహక్కు పొందిన యువకులు కేసీఆర్పై అభిమానం, బీ�
అంగన్వాడీ కేంద్రం పైకప్పు పెచ్చులుడడంతో ఆరుగురు చిన్నారులు గాయపడిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్లో చోటుచేసుకుంది. రోజు మాదిరిగానే పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి రాగా, కేంద్రంల
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో మంగళవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి సొంత పార్టీ నాయకులనుంచి నిరసన సెగ తగిలింది
Software engineer | అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్(Software engineer) రూ.లక్షలకు లక్షల జీతాలు. సంఘంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనే గౌరవం. వస్తున్న లక్షల జీతాలు, సంఘంలో లభించే గౌవరం కాదనిడ్రగ్స్(Drugs) వ్యాపారం చేసి మరింతగా సంపాదించాలన�
పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం గ్రామాల్లో పొలిటికల్ హీట్ పెంచుతున్నది. అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుండడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎన్�
సంగారెడ్డి జిల్లా సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలోని బీదర్ జిల్లాకేంద్రంలో గురువారం పట్టపగలు ఇద్దరు దుండగులు సీఎంఎస్ సిబ్బందిపై జరిపిన కాల్పుల ఘటనలో ఒకరు మృతిచెందడం, ముగ్గురు గాయపడడం సంచలనంగా మారింది. ఈ
ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఎలాగైనా పెండ్లి చేసుకోవాలని ఆ ప్రేమజంట గట్టిగా నిర్ణయించుకుంది. అందులోభాగంగానే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల