ఫిలిప్పిన్స్లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో నివసించే చింతా అమృతరావు మెదక్లో విద్యుత్ శాఖలో
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం గ్రామాన్ని, పారిశ్రామికవాడను రసాయన పరిశ్రమల కాలుష్య పొగ కమ్మేసింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కాలుష్య పొగ కమ్మేయడంతో ప్రజలు, కార్మికులు అవస్థలు ప�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్గూడలోని బీఎస్ఆర్కాలనీ సర్వేనంబర్ 12లో గత సెప్టెంబర్లో స్థానిక రెవెన్యూ హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో 26 ఇండ్లను కూల్చి వేశారు. ఇండ్ల నిర్మాణాల �
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని రంజోల్ బైపాస్ రోడ్డు మార్గంలో ఆదివారం మధ్యా హ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్ల లోడ్తో హైదరాబాద్కు వెళ్తున్న కంటైనర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగ�
అప్పుల బాధలు తాళలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పీర్లతంకు చెందిన వడిత్య విఠల్నాయక్ (36) తనకున్న రెండెకరాల భూమిని సాగు చేసుకోవడంతోపాటు చెరుకు నరికే పనులు చేసుక�
నారాయణ కళాశాల క్యాంపస్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. బొల్లారం సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..
ఇంటింటి సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఎన్యూమరేటర్లను సూచించారు. మండలంలోని ఇరిగిపల్లి, సంగారెడ్డి పట్టణంలోని 4వ వార్డు శివాజీ నగర్లో జరుగుతున్న ఇంటింటి సర్వేను శుక్రవారం ఆమె పరి
బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేపట్టా రు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ కస్తుర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో అస్వస్థతకు గురికావడంతో వారిని సంగారెడ్డి దవాఖానకు తరలించారు. వె�
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)ను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 466 పంచాయతీలతో సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(SUDA) ఏర్పాటు చ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇక మీదట దాదాపు గ్రామ పంచాయతీ అనేది ఉండకపోవచ్చు.ఈ మేరకు ముఖ్య ప్రజాప్రతినిధి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంటున్నది.