శారీరకరంగా, మానసికంగా ఫిట్గా ఉన్నప్పుడే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్లో ఆదివారం ఉదయం హాఫ్ మారథాన్ 2024ను �
కార్మికులకు ఈఎస్ఐ వైద్య సేవలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో 2012లో బాచుపల్లిలో ఈఎస్ఐ డి�
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్సాన్పల్లి శివారులో శుక్రవారం ఆర్టీసీ అదుపుతప్పి డివైడర్పైకి దూసుకెళ్లింది. కండక్టర్, ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బ�
ఉత్తర దిశ నుంచి వీస్తున్న శీతల గాలులుతో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్ మండలాల్లో ఆత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాష�
ప్రయాణికులతో వెళ్తున ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో పలువురు గాయపడిన సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని కన్సాన్పల్లి శివారులో జరిగింది. ప్రమాదానికి సంబంధించి ఆర్టీసీ కండక్టర్
మహాత్మాజ్యోతిబాఫూలే వర్థంతిని బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 30వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. మహాత్మాజ్యోతిబాఫూలే విగ్రహాన�
కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసి దీక్షా దివస్తో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ పోరాటపటిమ భావితరాలకు తెలిసేలా ఈనెల 2
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో సోమవారం నికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను ప్రారంభించారు. దేశంలోనే మొదటి నికాన్ సెంటర్ను ఐఐటీహెచ్లో ప్రారంభించడం విశే షం.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ రోడ్డులో ఉన్న దుకాణ సముదాయాన్ని అధికారులు నిరుపయోగంగా వదిలేశారు. నెలకు లక్షల ఆదాయం వచ్చే కూరగాయలు, నాన్ వెజ్ మార్కెట్ దుకాణ సముదాయాన్ని పట్టించుక�
సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి పరిశీలించారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన రానున్న ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని దాయరా పంచాయతీ పరిధిలో సర్వేనంబర్ 30లో 720 ఎకరాల ఇనాం భూమిలో కొందరు కబ్జాదారులు అనుమతులు లేకుండా లేఔట్లు గీసి చిన్న చిన్న రూమ్ల నిర్మా ణం చేపట్టి అమ్మకాలు ప్రారంభి