Software engineer | అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్(Software engineer) రూ.లక్షలకు లక్షల జీతాలు. సంఘంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనే గౌరవం. వస్తున్న లక్షల జీతాలు, సంఘంలో లభించే గౌవరం కాదనిడ్రగ్స్(Drugs) వ్యాపారం చేసి మరింతగా సంపాదించాలన�
పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం గ్రామాల్లో పొలిటికల్ హీట్ పెంచుతున్నది. అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుండడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎన్�
సంగారెడ్డి జిల్లా సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలోని బీదర్ జిల్లాకేంద్రంలో గురువారం పట్టపగలు ఇద్దరు దుండగులు సీఎంఎస్ సిబ్బందిపై జరిపిన కాల్పుల ఘటనలో ఒకరు మృతిచెందడం, ముగ్గురు గాయపడడం సంచలనంగా మారింది. ఈ
ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఎలాగైనా పెండ్లి చేసుకోవాలని ఆ ప్రేమజంట గట్టిగా నిర్ణయించుకుంది. అందులోభాగంగానే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల
సంగారెడ్డి జిల్లా కంది మం డలం చిద్రుప్ప గ్రామ శివారులో కొనసాగుతున్న అక్రమ వెంచర్ పనులను శుక్రవారం అధికారులు అడ్డుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న కంది మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మార్
సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓటరు తుది జాబితాను ప్రకటించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మంది
Sangareddy | సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్(Software engineer couple) దంపతులు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్న తీరుపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు దరఖాస్తుదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలని అధికార యంత్రా
సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం గౌడ్గాం జన్వాడ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో శనివారం ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు.
సొంతూరి ప్రజల ఆశీర్వాదంతోనే శాసనసభకు వెళ్లానని జహీరాబా ద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో రూ.20 లక్షలతో మంజూరు చేసిన షాదీఖానా నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయ
బల్దియాతో మా గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆగం చేయవద్దని గుమ్మడిదల మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మెదక్-బాలానగర్ జాతీయ రహదారిపై నాలుగు గ్రామాల ప్రజలు ధర్నా, రాస్తారోకో చేశా రు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని సర్వే నం బర్ 329లో అనకొండలు ఖాళీ జాగాలను మింగుతున్నారు. త్వరలో చిట్కుల్ మున్సిపాలిటీలో విలీనం అవుతుందనే ప్రకటనతో మాజీ ప్రజాప్రతినిధులు, నాయ
సదాశివపేట వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం దుర్వాసనతో కంపుకొడుతున్నది. ఎక్కడపడితే అక్కడ కుళ్లిన వ్యర్థాలు పారబోయడంతో దుర్వాసన వెదజల్లుతున్నది. మార్కెట్ యార్డుకు ప్రహరీ లేక లోపల భాగం పిచ్చిమొక్కలు �