విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల జిల్లా భవనాన్ని సోమవారం ఆయన సందర్శించారు. కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాట
పార్వతీ తనయుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు తెలంగాణ ప్రాంతంలో బహు అరుదుగా కనిపిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి రేజింతల్. ఇక్కడ పార్వతీ నందనుడు సిందూర వర్ణంలో సిద్ధి వినాయకుడిగా కొలువుదీరాడు. సంగారెడ్డి జి�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాల్లో ప్రజల కష్టాలు ఎట్టకేలకు తొలిగిపోయాయి. నెల రోజులుగా వేతనాల కోసం కార్మికులు చేపట్టిన ఆందో�
రోజూ మద్యం తాగి కుటుంబసభ్యులను వేధిస్తున్న కుమారుడిపై ఆగ్రహంతో తండ్రి కర్రతో దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొడుకు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా క్యాసారంలో చోటు చేసుకుంది.
‘అతిథుల ఆర్తనాదాలు’ అనే శీర్షికన ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాల్లో ఐదు నెలల వేతనాలు విడుదలయ్యాయి.
సంగారెడ్డి జిల్లా ముత్తం గికి రెండు నెలలుగా తాగునీరు రావడం లేదని ‘నమస్తే తెలంగాణ’ గురువారం ప్రచురితమైన ‘మళ్లీ నీటి సమస్య’ కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించారు.కథనాన్ని చూసిన మిషన్ భగీరథ ఈఈ విజ�
ముంపులో కోల్పోయిన తమ స్థలాలను రక్షించాలని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్దచెరువు ముంపు బాధితులు డి మాండ్ చేశారు. బుధవారం ఎర్రమంజిల్లోని జలసౌధ వద్ద ఉన్న ఇరిగేషన్ శాఖ కార్యాలయం ఎదుట ఫ్లకార్డులు పట
ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లో ఉందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఆదివారం నారాయణఖేడ్లో సాయిబాబా ఫంక్షన్హాల్ లో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించ�
తెలంగాణలో గురుకులాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రోజూ ఏదో ఒక గురుకుల పాఠశాల, కళాశాలల్లో సమస్యలపై విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ గురుకుల పా
పంట రుణమాఫీ కాకపోవడంపై సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలంలోని చాల్కి ఏపీజీవీబీలో రూ. రెండు లక్షలలోపు పంటరుణం తీసుకున్నా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్వీ నాయకులు హాస్టళ్లను సందర్శించేందుకు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్�
కుటుంబ కలహాలతో భార్య.. భర్తను మట్టుబెట్టింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. మునిపల్లి ఎస్సై రాజేశ్నాయక్ కథనం ప్రకారం.. మునిపల్లి మండలం మక్తక్యాసారం గ్రామానికి చెందిన మంజులక
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పలు బ్యాంకులు, పీచెర్యాగడి, మాచిరెడ్డిపల్లి, బిలాల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రూ.2లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులకు పంటరుణమాఫీ కాలేదు.