సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని చిరాగ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు చెక్పోస్టు వద్ద 10.30 గ్రాముల కొకైన్ డ్రగ్స్ను జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ టాస్క్ఫోర్
లంగాణ రాష్ర్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, తాజా బడ్జెట్లో నయాపైసా కేటాయించకుండా రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. హైదరాబాద్ల
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని దేవునూర్ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో 8వ తరగతి విద్యార్థి మిస్సింగ్ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్య
సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్లో గురువారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహకు నిరసనసెగ తగిలింది. పేదలందరికీ సన్నబియ్యం అందజేసిన
సంగారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్లకు స్థాన చల నం జరిగింది.గురువారం సాయంత్రం కలెక్టర్ వల్లూరు క్రాంతి బదిలీ ఉత్తర్వులు జారీచేశా రు. 16 మంది తహసీల్దార్లను బదిలీ చేయగా, రాయికోడ్ నాయబ్ తహసీల్దార్కు
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు చిన్నారులను కడతేర్చింది కన్నతల్లి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలో గతనెల 27న చోటుచేసుకోగా పోలీసులు బుధవారం ఈ కేసు గుట్టువిప్పారు. బీరంగ�
Sangareddy | సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కొత్త చెరువుతండాలో బీఆర్ఎస్ కార్యకర్త విస్లావత్ హరిసింగ్ (50) హత్యతో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. సోమవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి.
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని కొత్త చెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త విస్లావత్ హరిసింగ్(50) హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు కంగ్టి సీఐ చంద్రశేఖర్ర�
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్త హరిసింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్హేర్ మండలం కొత్తచెరువు తండాకు చెందిన హరిసింగ్(50) తండాలో సొంత ఇల్లు క�
Ramzan | గ్రామాల్లో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి.. గ్రామాల్లో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఓవైపు భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు మిషన్ భగీరథ నిర్వహణ లోపాల కారణంగా తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిషన్ భగీరథ నిధులకు ప�
మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారుల సమన్వయ లేమితో 40వేల జనాభా ఉన్న చిట్కుల్, ముత్తంగి తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ముత్తంగిలో విజేత కాలనీ రోడ్లపై మిషన్ భగీరథ నీరు వృథాగా పారుతున్నది. ప్రజలు తాగాల
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండలం చీలపల్లికి చెందిన దార నిఖిల్కుమార్ (14) సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా డు.
సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా సింగూరు ప్రాజెక్టు దిగువన సాగునీరు లేక పంటలు ఎక్కువగా ఎండుతున్నాయి. ప్రాజెక్టు దిగువన పుల్కల్, చౌటకూరు మండలాల్లో 16వేల ఎకరాలకుపైగా రైతులు వరిపంట సాగుచేశారు.