దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడి ్డజిల్లా ఝరాసం గం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మళ్లీ హైడ్రా కూల్చివేతలు స్పీడందుకున్నట్లేనా..! అంటే అవుననే చెబుతున్నారు అధికారులు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలంటూ తమ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టిన హైడ్రా.. ఆయా ప్రాంతాల్లో సంబంధిత శాఖల
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధి ఐలాపూర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో లంచం డిమాండ్ చేసిన కేసులో సచిన్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్�
కస్తూర్బా, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షురాలిగా సంగారెడ్డి జిల్లా కు చెందిన విశాలక్షి, ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి భువనగిరికి చెందిన సీహెచ్ లక్ష్మి ఎన్నికయ్యారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలోని రైతు వేదిక వద్ద బుధవారం సహకార వారోత్సవాల ముగింపు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర సహకార శాఖ ఎండీ అన్నపూర్ణ, జాయింట్ రిజిస్ట్ట్రార్లు ధాత్రిదేవి, వెంకటేశ్వర్�
వేతనాల చెల్లింపులో అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగోసారి ఆందోళన బాటపట్టేందుకు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ మిషన్ భగీరథ తాత్కాలిక కార్మికులు సిద్ధమయ్యారు. ఇటీవల వీర�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురికాలనీలో రహదారిపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 848లో వేసిన వెంచర్లో రహదారిపైన ఓ నిర్వాహకు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీలో రహదారిపై నిర్మిస్తున్న ఓ అక్రమ నిర్మాణాన్ని సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు.
మొబైల్లో గేమ్స్ ఆడుతున్న కూతురు నుంచి ఫోన్ లాక్కొవడంతో ఆమె మనస్తాపానికి గురైన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పీఎస్ పరిధిలోని వినాయక నగర్లో చోటు చేసుకుంది. సీఐ గంగా�
ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు ఓ ముఠా ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి ఎన్వోసీని తయారుచేసింది. ఈ విషయం ఆర్సీపురం తహసీల్దార్ సంగ్రామ్రెడ్డికి తెలియడంతో ఆయన విచారణ చేసి కొలూర్ పోలీసులకు ఫిర�
దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన జహీరాబాద్ పట్టణ సమీపంలోని ఆదర్శ్నగర్ పరిధిలోని 65వ జాతీయ రహదారిపై శన�
సంగారెడ్డి జిల్లాలోని కొత్లాపూర్ బీసీ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం తొమ్మిదో తరగతి విద్యార్థి టి.స్వాతి(14) తరగతి గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స�
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు ఏడు నెలలుగా వేతనాలు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భార్య, పిల్లలకు దూరంగా ఉంటూ, పనిచేస్తున్న చోటనే నివాసముంటూ విద్యాబో�
సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలుకు శుక్రవారం వచ్చిన కేటీఆర్ను చూసి లగచర్ల రైతులు ఉద్వేగానికి గురయ్యారు. ఆయన చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని పీఆర్పల్లి కేతకీ సంగమేశ్వరాలయంలో శుక్రవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి, కార్తిక దీపాలు వెలిగించారు. దీప కాంతుల్లో ఆలయం దేదీప్యమానంగా గెలుగొంది