ఫార్మాసిటీ కోసం సేకరించే భూముల్లో పరీక్షలు చేసేందుకు వచ్చిన భూగ ర్భ వనరులు, గనుల శాఖాధికారులను భూబాధితులు అడ్డుకున్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మల్గి, డప్పూర్, వడ్డి గ్రా మాల శ
నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు బదులు భూమిలివ్వాలని, లేదా బహిరంగ మార్కెట్ ధర ప్రకా రం పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ రైతులు స్పష్టం చేశా
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మం డలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. రెండు రోజులుగా ప్రాజెక్టులోకి వచ్చే వరద తగ్గడంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం ఉన్న�
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. వరి కోతలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మరో రెండు వారాల తర్వాతే వరి కోతలు ఊపందుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరే అవకాశం ఉంది.
ఎకరాకు ఆరు వందల గజాల స్థలం నష్టపరిహారంగా ఇస్తామని రైతులను ఒప్పించి భూములు తీసుకున్న అధికారులు హెచ్ఎండీఏకు అప్పగించి రెం డేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డార�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మొగ్దుంపల్లిలో తాగునీటికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలు గు రోజుల నుంచి సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ సర్పంచ్ అశోక్, గ్�
సంగారెడ్డి జిల్లాలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోఫుతున్నట్టు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ చెప్పారు. గురువారం జిల్లాలో స్వాధీ నం చేసుకున్న 40 కిలోల ఎండు గంజాయి, 50 గ్రాములు హాష్ ఆయిల్ వివరాలను �
ఆనందంగా పండుగ జరుపుకోవాల్సిన ఆ ఊరిలో ఒక్కసారిగా కల్లోలం రేగింది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందగా మరో 120 మందికి పైగా అస్వస్థతకు గురికావడం స్థానికంగా విషాదం నింపింది. ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫర�
Sangareddy | కాంగ్రెస్ పాలనలో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. సాగు, తాగు నీరు ప్రజలు అల్లాడిపోతున్నారు. బిందెడు మంచినీళ్లు మైళ్లదూరం ప్రయాణించాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.
బస్సు బైక్ను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్లో చోటుచేసుకుంది. హద్నూర్ పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని గణేశ్�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఆదివారం 6, 11 నంబర్ రెండు గేట్లు 1.50 మీటర్లు ఎత్తి 11026 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
విద్యార్థులను దేశం గర్వించేలా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి పీఎస్ఆర్ గార్డెన్లో ప్రపంచ ఉ�
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని వైద్యారో గ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై శనివారం సంగారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరం లో కలెక్టర్
సంగారెడ్డి జిల్లా పుల్క ల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు శనివారం వరద కొనసాగడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు 16,284 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుదుత్పత్తి కోసం జెన్కోకు 2823 క్యూసెక్కు�