సంగారెడ్డి జిల్లాలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్న ది. శుక్రవారం రెండు గేట్ల ద్వారా అధికారులు 22,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుదుత్పత్తి కోసం జెన్కోకు 2677 క్యూసెక్�
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం భూసేకరణకు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. సదాశివపేట మండలం పెద్దాపూర్, కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామాల మీదుగా 65వ జాతీయ రహదారిపై నిర్మించనున్న సర్కిల్కు ఇరు గ్రామాల అన్నద�
సంగారెడ్డి జిల్లాలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. ప్రాజెక్టు అధికారులు ఎప్పటిక ప్పుడు నీటి హెచ్చుతగ్గులను గమనిస్తూ నీటి ని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవా రం ఉన్నట్టుండి వర
బోరు, బావుల కింద రెండు, మూడు పంటలు పం డే పచ్చని భూములను ఫార్మాసిటీకి ఇచ్చేందుకు సంగారెడ్డి జిల్ల న్యాల్కల్ మండలంలోని వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన రైతులు నిరాకరిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో ఒకప్పుడు వానపడితే మట్టి వాసన వచ్చే ది. ఇదంతా గతం. ఇప్పుడు ఈ ప్రాంతంలో రసాయన పరిశ్రమలు ఏర్పాటు కావడంతో రసాయనాల వ్యర్థాల వాసనలు వస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో శిల్పా వెంచర్ ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు అకస్మాత్తుగా నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మం డలం నాగ్సాన్పల్లి శివారులోని శిల్ప వెంచర్లో వాగును ఆక్రమించిన విషయం తెలిసిందే. దీంతో పలు తెలుగు దినపత్రికల్లో వచ్చిన వరుస కథనాలతో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాం తి
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరింది. వరద తీవ్రత పెరగడంతో ర�
సంగారెడ్డి జి ల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ తండాలో శనివారం రాత్రి ఓ విలేకరిని చితకబాదారు. స్థానికుల కథనం ప్రకారం.. అమీన్పూర్కు చెందిన జనం సాక్షి పత్రిక విలేకరి సంతోష్ ఐలాపూర్లో అక్�
వేర్వేరు చోట్ల లంచం తీసుకుంటూ శుక్రవారం నలుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. జనగామలో ఆర్అండ్బీ ఈఈ, ఏటీవో, సరూర్నగర్లో వీఎం హోం ప్రిన్సిపల్ సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారుల
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద మరింతగా పెరిగింది. ఎగువ ప్రాం తాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. రోజురోజుకూ వరద పెరుగుతుండటంతో న�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద మరింతగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. రోజురోజుకూ వరద పెరుగుతుండటంతో న�
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహల్లో మెస్ నిర్వహణ అధ్వానంగా తయారైంది. రెండు నెలల క్రితం సాంబారులో ఎలుక పడి వివాదాస్పదమైనప్పటికీ మెస్ల నిర్�