ఇటీవల కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీలను
నిమ్జ్ ప్రాజెక్టుకు భూ ములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తే 15 రోజుల్లోనే పరిహారం అందజేస్తామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రవీందర్రెడ్డి అన్నారు. సోమవారం హద్నూర్ గ్రామ పంచాయతీ కా
Road accident | కర్నాటక బస్సు లారీని ఢీ కొన్న ఘటనలో(Road accident) పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy district) సదాశివపేట మండలం మద్దికుంట వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చాల్కి గ్రామ సమీపంలోని చౌట వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందినట్లు హద్నూర్ ఎస్సై రామానాయుడు తెలిపారు. ఈ నెల 6వ తేదీన మండలంలోని అమీరాబాద్కు చెందిన బేగరి రవ
సాహిత్యం కవి గుం డెలోతుల్లోంచి పుట్టుకురావాలని, కవులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని ఎమ్మెల్సీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం అనంత సాహిత్య వేదిక వికారాబాద్ వారి ఆ
వర్షాలతో సంగారెడ్డి జిల్లా తడిసిముద్ధవుతున్నది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా జలాలు వచ్చి చేరుతున్నా యి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. సింగూరు ప్రాజెక్టులోకి
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి పడిన భారీ వర్షానికి 4వ వార్డు శివాజీనగర్లో పలు ఇండ్లల్లోకి వరద వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగ�
పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు క్రస్ట్�
భారీ వర్షాలతో చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చెరువులు, కుంటలన్నీ పూర్తిగా నిండుకుండలా మారి అలుగులు పారుతున్నాయి. కంది పాత చెరువు మత్తడిదూకి ప్రధాన రహదారిపై పారుత�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముదిమాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రమాదం అంచుకు చేరింది. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాఠశాల గదుల్లోకి నీళ్లు చేరాయి. పురాతన బిల్డింగ్ కావడంతో స�
వరదలతో విలవిలలాడుతున్న రెండు తెలుగు రాష్ర్టాలకు మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి రూ. రెండు లక్షల ఆర్థిక సాయం అందజేశా రు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆదర్శ
ప్రాణాలు పోయినా సరే ఫార్మాసిటీకి భూములు ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన రైతులు స్పష్టం చేశారు. ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఆదేశాల మేరకు జహీరాబాద్ డీ