ఫార్మాసిటీపై పోరుబాటకు మూడు గ్రామాలకు చెందిన భూ బాధితులు ప్రతిన బూనారు. వారికి పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణ నిఫుణులు దొంతి నర్సింహారెడ్డి మద్దతు పలికారు. గురువారం సంగారెడ్డి జి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) నారింజ వాగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాల పరిధిలోని వాగులు, �
Singur Dam | ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నీటితో నిండి కళకళలాడుతోంది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు కాస్త తగ్గు ముఖం పట్టడంతో ప్రాజెక్టులోకి వచ్చే వరద సైతం
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్లలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేశారు. పటేల్గూడ పంచాయతీ పరిధిలోని బీఎస్సార్ కాలనీ సర్వ�
భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో అంచనాకు మించి పంటనష్టం జరిగింది. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంటనష్టం వివరాలు సేకరిస్తున్నారు. తొలుత కొద్దిగా పత్తి పంటనష్టం జరిగిందని భావించారు.
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని బూచన్పల్లి గ్రామాల మధ్య ఉన్న 20వ రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మించేందుకు సోమవారం రైల్వే, రెవెన్యూ అధికార�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని జహీరాబాద్-బీదర్ ప్రధాన ఆర్అండ్బీ రోడ్డు అధ్వానంగా మారి వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిత్యం ఈ రోడ్డు మీదుగా వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తాయి.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల ప్రజాపరిషత్ భవన నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఎంపీడీవో భవనం పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్లర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవ�
సంగారెడ్డి జిల్లాలో పారిశుధ్యం పడకేయడంతో విషజ్వరాలు పంజావిసురుతున్నాయి. విపరీతంగా దోమలు పెరిగి డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రభు త్వం, అధికారులు ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ ఉ త్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో ఎర్రరాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గణేశ్పూర్, న్యామతాబాద్, మల్కన్పాడ్, ర�
ఇటీవల కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీలను