ఇసుక మరోసారి దందాకు కేంద్రమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇసుక విషయంలో అనుసరిస్తున్న విధానాలు కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. ఇసుకతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అధికార పార్టీలోని క�
CM Revanth | రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ఒకవైపు సీఎం ప్రకటిస్తుంటే.. మరోవైపు సాక్షాత్తు ఆయన బొమ్మ పెట్టుకొని, లారీలపై ‘సర్దార్' అని రాసుకొని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఒకటి క�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక కృత్రిమ కొరత అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. తక్కువ సంఖ్యలో క్వారీలకు అనుమతి ఇవ్వడంతో ఇసుక దొరకడమే బంగారమైపోయింది.
ఇసుక కొరత మెదక్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం క్యూబిక్ మీటర్కు రూ.600 చొప్పున ఆన్లైన్లో విక్రయిస్తోంది. అయితే, మెదక్ జిల్లాలో రీచ్లు, క్వారీలు లేకపోవడంతో నిర్మాణాలకు కావాల్సిన ఇసుక లభ
మండల కేంద్రంలో సోమవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుక డంపు రాత్రికి రాత్రే మాయమైంది. స్థానికులు ఇసుక అక్రమ రవాణాపై సోమవారం అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని 24 ట్రాక్టర�
Sudarsan Pattnaik | ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) మరోసారి తన నైపుణ్యాన్ని చాటారు. పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్లో ఉల్లిపాయలు, ఇసుక ఉపయోగించి ప్రపంచంలోనే అతి పెద్ద శాంటాక్లాజ్ సైకత శిల్�
Mahender Reddy | రాష్ట్ర ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారికి అవసరమైన ఇసుకను సరసమైన ధరలకు అందించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. గనులు,భూగర్భ వనరుల �
నేల, నీరు, బురద, రాళ్లలోనూ దూసుకెళ్లే సరికొత్త ఆల్ టెరైన్ వెహికిల్ (ఏటీవీ)ని ఫిన్లాండ్ కంపెనీ అభివృద్ధి చేసింది. 18 చక్రాలు ఉండే ఈ ఏటీవీకి ‘ఫ్లయింగ్ ఐబ్రో’ అని పేరుపెట్టారు.
ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న కానిస్టేబుల్ హత్యకు గురైన సంఘటన కర్ణాటకలోని నారాయణపుర గ్రామంలో గురువారం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ మైసూరు చౌహాన్, కానిస్టేబుల్ ప్రమోద్ దోమని బీమా నది నుంచి అక్రమ
ఇసుక విక్రయ విధానాన్ని మెరుగుపర్చడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాలకు చెక్పెట్టడం, సరసమైన ధరలో వినియోగదారుడికి తక్కువ సమయంలోనే ఇసుకను సమకూ�
ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగ నదీ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను దళారులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. జేసీబీలతో తవ్వుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రవాణాను అడ్డుకోవా