ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న కానిస్టేబుల్ హత్యకు గురైన సంఘటన కర్ణాటకలోని నారాయణపుర గ్రామంలో గురువారం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ మైసూరు చౌహాన్, కానిస్టేబుల్ ప్రమోద్ దోమని బీమా నది నుంచి అక్రమ
ఇసుక విక్రయ విధానాన్ని మెరుగుపర్చడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాలకు చెక్పెట్టడం, సరసమైన ధరలో వినియోగదారుడికి తక్కువ సమయంలోనే ఇసుకను సమకూ�
ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగ నదీ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను దళారులు అక్రమంగా రవాణా చేస్తున్నారు. జేసీబీలతో తవ్వుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రవాణాను అడ్డుకోవా
పట్టణంలో అక్రమంగా ఇసుక డంపులు పెట్టి పాత వే బిల్లులను సృ ష్టించి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్న ఇసుక డంపులను రెవెన్యూ, మైనింగ్శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వైజాగ్ బీచ్కు వెళ్లి సేద తీరాలనుకొంటున్నారా? గోవా బీచుల్లో ఎంజాయ్ చేద్దామనుకొంటున్నారా? తీర ప్రాంతాలకు వెళ్లి ఫిషింగ్ చేయాలని చూస్తున్నారా? ఇలాంటి కలలు ఉంటే వెంటనే తీర్చేసుకోండి.
ఉత్తరప్రదేశ్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఇసుక లోడుతో ఉన్న దాదాపు డజను ట్రాక్టర్లు ఆదివారం రాత్రి ఆగ్రాలోని ఓ టోల్ప్లాజా వద్ద బ్యారికేడ్లను విరగ్గొట్టుకొని వేగంగా ముందుకు దూసుకెళ్లాయి.
విశాఖ ఆర్కే బీచ్లో విచిత్రంగా ఇసుక రంగు మారిపోయింది. బంగారంలా మెరిసిపోయే ఇసుక నల్లగా మారిపోయింది. ఉన్నట్టుండి ఇసుక ఇలా ఎందుకు మారిందోనని స్థానికులు, సందర్శకులు కంగారుపడుతున్నారు. ఆవైపు వెళ్లడానికి భయ�
ఇసుక ట్రాక్టర్ను వదిలేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశారనే ఆరోపణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇందల్వాయి తహసీల్దార్ ఎం.రమేశ్ ఇంటిపై గురువారం దాడిచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి �
ప్రపంచవ్యాప్తంగా నీరు తర్వాత ఎక్కువగా వాడుతున్న సహజవనరు ఇసుక. 5 వేల కోట్ల టన్నులు.. ఏడాదిలో తవ్వుతున్న ఇసుక, కంకర పరిమాణం. దీంతో భూమి చుట్టూ 27 మీటర్ల ఎత్తు, 27 మీటర్ల వెడల్పుతో గోడ కట్టేయొచ్చని చెబుతున్నారు.
పెద్దవాగు ఇసుకపై కర్ణాటక వితండవాదం నారాయణపేట జిల్లావాసులపై దాడులు ఊట్కూర్, నవంబర్ 28: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని నాగిరెడ్డిపల్లిని ఆనుకొని ప్రవహిస్తున్న పెద్దవాగులో ఇసుక తెచ్చేందుకు వెళ్లి�
వేంసూరు:మండలంలో అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే, ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ ఎండీ.ముజాహిద్ తెలిపారు. మండలపరిధిలోని దుద్దేపూడి గ్