పట్టణంలో అక్రమంగా ఇసుక డంపులు పెట్టి పాత వే బిల్లులను సృ ష్టించి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్న ఇసుక డంపులను రెవెన్యూ, మైనింగ్శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వైజాగ్ బీచ్కు వెళ్లి సేద తీరాలనుకొంటున్నారా? గోవా బీచుల్లో ఎంజాయ్ చేద్దామనుకొంటున్నారా? తీర ప్రాంతాలకు వెళ్లి ఫిషింగ్ చేయాలని చూస్తున్నారా? ఇలాంటి కలలు ఉంటే వెంటనే తీర్చేసుకోండి.
ఉత్తరప్రదేశ్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఇసుక లోడుతో ఉన్న దాదాపు డజను ట్రాక్టర్లు ఆదివారం రాత్రి ఆగ్రాలోని ఓ టోల్ప్లాజా వద్ద బ్యారికేడ్లను విరగ్గొట్టుకొని వేగంగా ముందుకు దూసుకెళ్లాయి.
విశాఖ ఆర్కే బీచ్లో విచిత్రంగా ఇసుక రంగు మారిపోయింది. బంగారంలా మెరిసిపోయే ఇసుక నల్లగా మారిపోయింది. ఉన్నట్టుండి ఇసుక ఇలా ఎందుకు మారిందోనని స్థానికులు, సందర్శకులు కంగారుపడుతున్నారు. ఆవైపు వెళ్లడానికి భయ�
ఇసుక ట్రాక్టర్ను వదిలేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశారనే ఆరోపణపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇందల్వాయి తహసీల్దార్ ఎం.రమేశ్ ఇంటిపై గురువారం దాడిచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి �
ప్రపంచవ్యాప్తంగా నీరు తర్వాత ఎక్కువగా వాడుతున్న సహజవనరు ఇసుక. 5 వేల కోట్ల టన్నులు.. ఏడాదిలో తవ్వుతున్న ఇసుక, కంకర పరిమాణం. దీంతో భూమి చుట్టూ 27 మీటర్ల ఎత్తు, 27 మీటర్ల వెడల్పుతో గోడ కట్టేయొచ్చని చెబుతున్నారు.
పెద్దవాగు ఇసుకపై కర్ణాటక వితండవాదం నారాయణపేట జిల్లావాసులపై దాడులు ఊట్కూర్, నవంబర్ 28: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని నాగిరెడ్డిపల్లిని ఆనుకొని ప్రవహిస్తున్న పెద్దవాగులో ఇసుక తెచ్చేందుకు వెళ్లి�
వేంసూరు:మండలంలో అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే, ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ ఎండీ.ముజాహిద్ తెలిపారు. మండలపరిధిలోని దుద్దేపూడి గ్
చింతకాని: మండల పరిధిలో చిన్నమండవ గ్రామం సమీపంలోని మున్నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు. ఎస్సై లవణ్కుమార్ మాట్లాడుతూ �
పినపాక : మండలంలోని ఏడూళ్ళబయ్యారం పెద్దవాగులోని అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. రెండు ఇసుక లారీలు, ఒక జేసీబీని ఆదివారం అర్థరాత్రి ఏడూళ్ళబయ్యారం పోలీసులు పట్టుకుని స్టేషన్కు
ఏడాది లక్ష్యంలో ఆగస్టు నాటికే సగం రాబడి ఆగస్టులో 152 శాతం పెరిగిన విక్రయాలు నిర్మాణరంగం జోరుతో ఇసుకు భారీ డిమాండ్ హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇసుక విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. గ�
టీఎస్ఎండీసీ ప్రణాళిక సిద్ధం హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇసు క విక్రయాల ద్వారా రూ. 1000 కోట్లు ఆర్జించాలని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) నిర్ణయించి�
అర్థం కాకున్నా అనిర్వచనీయమైన అనుభూతినిచ్చేలా చేయి తిరిగిన చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రం కాదిది. అంగారకుడి ఉత్తర ధ్రువం మీద గాలులు సూర్యకిరణాలతో రంగులను మోసుకొచ్చి గీసిన ఇసుక మేటల రేఖా చిత్ర