జిల్లాలో అక్రమ మైనింగ్ అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. అందులో అత్యధిక శాతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. మైనింగ్లో అక్రమాలను అరికట్టేందుకు గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి కలెక్టర్ ఆర్�
టేకుమట్ల మండలంలోని మానేరు, చలివాగుల్లో నిబంధనలకు పాతరేసి ప్రతి రోజు భారీగా ఇసుకను తోడేస్తున్నారు. స్థానిక అవసరాలకు ఎలాంటి ఆంక్షలు, అనుమతులు లేకుండా పగలు మాత్రమే ఇసుకను తీసుకెళ్లవచ్చని, గ్రామీణ ప్రాంత ప�
మోర్తాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణాపై ‘ఆగని ఇసుక దోపిడీ’ శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రిక శుక్రవారం కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన తహసీల్దార్ సత్యనారాయణ తనిఖీలు చేపట్టి.. ఇసుకను అక్రమంగా తరలి�
సమయం అర్ధరాత్రి 12.20 గంటలు.. స్థలం మోర్తాడ్ బస్టాండ్ ఎదురుగా ఉన్న రాయల్ హోటల్. జాతీయ రహదారిపై రెండు పోలీసు వాహనాలుగస్తీ కాస్తున్నాయి. వాటి ముందర నుంచే ఇసుక ట్రాక్టర్లు జోరుగా పరుగులు పెడుతున్నాయి.నిశీధ
రేషన్ బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి వంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేస్తే సహించేది లేదని, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మల్టీ జోన్- 2 ఐజీ సత్యనారాయణ అన్నారు.
Missing | ఏపీలోని అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది . జిల్లాలోని అడ్డతీగల మండలం తిమ్మాపురంలో ఇసుక కోసం వాగులోకి దిగిన యువకులు నలుగురు గల్లంతయ్యారు .
మంచిర్యాల పట్టణంలోని కాలేజ్రోడ్, పద్మనాయక ఫంక్షన్ హాలు, డిగ్రీ కాలేజీ ఏరియాలో అక్రమంగా నిలువ చేసిన 60 ట్రిప్పుల ఇసుక డంప్ను సోమవారం రెవెన్యూ, మైనింగ్ శాఖల సిబ్బంది సీజ్ చేశారు.
రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు అక్రమార్కులతో చేతులు కలిపి ఇసుక దందా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. దొరికినకాడికి దోచుకో, అందినంత దండుకో అన్నట్లుగా దందా నడుస్తు�
తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ)లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అధికారుల ‘అమ్యామ్యాల’ కారణంగా రూ.400 ఉన్న టన్ను ఇసుక ధర.. వినియోగదారుకు చేరేసరికి రూ.2000 దాటుతున్నది. వర్షాల సీజన్లో ఈ �
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. రాజకీయ అండదండలున్న కొంత మంది నాయకులు దీనినే ప్రధాన వృత్తిగా పెట్టుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. అప్పుడప్పుడూ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు
నిర్మాణ రంగంలో ఎంతో ప్రాధాన్యమున్న ఇసుక.. ఆన్లైన్లో బుకింగ్ ప్రక్రియ రెండు నెలలుగా నిలిచిపోయింది. నెన్నెల మండలం ఖర్జి వద్ద చెక్డ్యాం నిర్మాణంతో ఈ సమస్య మొదలైంది. ఇసుక కొరత ఏర్పడడంతో భవన నిర్మాణ కార్�
ఖమ్మం జిల్లాలో వరదల ధాటికి పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. కొన్నిచోట్ల బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోయాయి. ఇండ్లు దెబ్బతిన్నాయి. మొత్తానికి వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం
నిమ్మపల్లి మోగా కంపెనీ ప్లాంట్ నుంచి గుట్టుగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జగిత్యాలకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్ అధికారుల కళ్లుగప్పి ఈ అక్రమ వ్యవహారానికి తెరలేపాడు.
ప్రజలకు ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ రంగం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక లభ్యత ఉన్న చోట రీచ్లను ఏర్పా టు చేసి రవాణాకు అనుమతులు ఇచ్చింది.