మంచిర్యాల పట్టణంలోని కాలేజ్రోడ్, పద్మనాయక ఫంక్షన్ హాలు, డిగ్రీ కాలేజీ ఏరియాలో అక్రమంగా నిలువ చేసిన 60 ట్రిప్పుల ఇసుక డంప్ను సోమవారం రెవెన్యూ, మైనింగ్ శాఖల సిబ్బంది సీజ్ చేశారు.
రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు అక్రమార్కులతో చేతులు కలిపి ఇసుక దందా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. దొరికినకాడికి దోచుకో, అందినంత దండుకో అన్నట్లుగా దందా నడుస్తు�
తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ)లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అధికారుల ‘అమ్యామ్యాల’ కారణంగా రూ.400 ఉన్న టన్ను ఇసుక ధర.. వినియోగదారుకు చేరేసరికి రూ.2000 దాటుతున్నది. వర్షాల సీజన్లో ఈ �
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. రాజకీయ అండదండలున్న కొంత మంది నాయకులు దీనినే ప్రధాన వృత్తిగా పెట్టుకొని దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. అప్పుడప్పుడూ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు
నిర్మాణ రంగంలో ఎంతో ప్రాధాన్యమున్న ఇసుక.. ఆన్లైన్లో బుకింగ్ ప్రక్రియ రెండు నెలలుగా నిలిచిపోయింది. నెన్నెల మండలం ఖర్జి వద్ద చెక్డ్యాం నిర్మాణంతో ఈ సమస్య మొదలైంది. ఇసుక కొరత ఏర్పడడంతో భవన నిర్మాణ కార్�
ఖమ్మం జిల్లాలో వరదల ధాటికి పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. రహదారులన్నీ అస్తవ్యస్తంగా మారాయి. కొన్నిచోట్ల బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోయాయి. ఇండ్లు దెబ్బతిన్నాయి. మొత్తానికి వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం
నిమ్మపల్లి మోగా కంపెనీ ప్లాంట్ నుంచి గుట్టుగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జగిత్యాలకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్ అధికారుల కళ్లుగప్పి ఈ అక్రమ వ్యవహారానికి తెరలేపాడు.
ప్రజలకు ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ రంగం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక లభ్యత ఉన్న చోట రీచ్లను ఏర్పా టు చేసి రవాణాకు అనుమతులు ఇచ్చింది.
ఇసుకాసురులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగారు. తమనే ఆపుతారా? అంటూ రాళ్లు, కర్రలతో తల పగులగొట్టారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెజ్జోరాల
దశాబ్దాలుగా తమ పొలాల వద్దకు వెళ్లే చెరువుకట్ట, రహదారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలని పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి రైతులు ఆందోళనకు దిగారు.
నగరంలో ఇసుకకు కొరత ఏర్పడకుండా ఔటర్ రింగురోడ్డుకు నలువైపులా నాలుగు ఇసుక స్టాక్యార్డ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీఎండీసీ) నిర్ణయించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక దోపిడీపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఇసుక అక్రమ తరలింపు, ఓవర్ లోడ్, అతి వేగం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఎస్పీ కిరణ్ కరె ప్రత్యేకదృష్టి సారించారు.