మండలంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది. రాత్రి, పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని, ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారు.
భీమారం, బూర్గుపల్లి, ఖాజీపల్లి, ధర్మారం, పోలంపల్లి శివారు ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. రాత్రి వేళల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా జేసీబీలతో తవ్వి మరీ ట్రాక్టర్లలో రవాణా చేస్తూ అం
నెన్నెల మండలంలోని పలు వాగుల నుంచి జోరుగా ఇసుక తరలిపోతుండగా, అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. కొందరు అభివృద్ధి పనుల పేరిట మైలారం, ఖర్జీ, నెన్నెల గుండ్ల సోమారం వాగుల నుంచి రాత్రీ.. పగ
మండలంలోని వివిధ గ్రామాల్లో ఇసుక కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇసుక కొరత తీర్చేందుకుగాను తాడూరు మండలంలోని ఏటిదర్పల్లి గ్రామ సమీపంలో దుందుభీ నదిలో ప్రభుత్వం సూత్రప్రాయంగా ఇసుక ర
Masons Association | ఇసుక రేట్లు భవన నిర్మాణ కార్మికులకు పని లభించక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తాపీ మేస్త్రీల సంఘం మండల అధ్యక్షుడు చెల్పూరి శ్రీశైలం అన్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఇసుక అందని ద్రాక్షగా మారింది. ఇసుక ధరను ప్రభుత్వం భారీగా పెంచింది. దొడ్డురకం టన్ను ఇసుక రూ.1,600, సన్నరకం రూ.1,800గా అధికారికంగా ప్రకటించింది. రవాణా చార్జీలను వినియోగదారులే భరించాలి. ఈ మేరకు ఇ�
భీమ్గల్ మండలం బడాభీమ్గల్ వాగు నుంచి అనుమతుల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా�
ఇసుక అక్రమ దందారాయుళ్లు అనుమతులు లేకుండా ఇసుకను తీస్తూ పంట పొలాలు ఎండిపోవడానికి కారణమవుతున్నారు. తమ స్వార్థం కోసం ఎక్కడికక్కడ భూగర్భజలాలు ఇంకిపోయేలా కారకులయ్యారు. జిల్లాలో ముఖ్యంగా రాజాపేట, ఆలేరు, గుం�
Sand | వ్యవసాయ మారెట్కు వెళ్తే ధాన్యం, కూరగాయలు మాత్రమే కొనుక్కునే అవకాసం ఉండేది. ఇకపై కూరగాయలతోపాటు గుప్పెడు ఇసుక కూడా ఉచితంగా తెచ్చుకునే అవకాశం కలగనున్నది. విషయం వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా ప్రభుత్వం తీ�
ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. ఇసుక దందాను అరికట్టడానికి అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్నిసార్లు హెచ్చరించినా ఇసుకాసురుల్లో ఇసుమంతైనా మార్పురావడంలేదు. అ�
ఇప్పటికే ఇసుక క్వారీల కాంట్రాక్టర్లను తొలగించి వాటి నిర్వహణ బాధ్యతలన్నీ బడా ఏజెన్సీలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా సరఫరా బాధ్యతలను కూడా బడా ఏజెన్సీలకే అప్పగించేందుకు
ఇసుకను తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నామని కాంగ్రెస్పార్టీకి చెందిన ఓ నాయకుడు సోషల్మీడియాలో పోస్టు చేసిన రోజే బట్టాపూర్ పెద్దవాగులో అధికారులు దాడులు చేశారు.
నదులు, వాగుల పరీవాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక దందా సాగుతూ ఉంటే పోలీసులు మాత్రం హైదరాబాద్ నగరంలో చిరువ్యాపారులపై విరుచుకుపడుతున్నరు. గాయం ఒకచోటైతే మందు మరొక చోట పెట్టినట్టు ఇసుక రీచ్లు, నదీ పరివాహక ప్
హైదరాబాద్లో ఇసుకు మాఫియాపై టాస్క్ఫోర్స్ ఉక్కుపాదం మోపుతున్నది. అక్రమంగా ఇసుక అమ్ముకునేవారు ఇతర ప్రాంతాలకువెళ్లి అక్కడ ఇసుక బుక్ చేసి హైదరాబాద్లో డంప్ చేస్తున్నారు. ఇసుక రీచ్నుంచి పదివేలకు కొన�