ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. ఇసుక దందాను అరికట్టడానికి అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్నిసార్లు హెచ్చరించినా ఇసుకాసురుల్లో ఇసుమంతైనా మార్పురావడంలేదు. అ�
ఇప్పటికే ఇసుక క్వారీల కాంట్రాక్టర్లను తొలగించి వాటి నిర్వహణ బాధ్యతలన్నీ బడా ఏజెన్సీలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా సరఫరా బాధ్యతలను కూడా బడా ఏజెన్సీలకే అప్పగించేందుకు
ఇసుకను తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నామని కాంగ్రెస్పార్టీకి చెందిన ఓ నాయకుడు సోషల్మీడియాలో పోస్టు చేసిన రోజే బట్టాపూర్ పెద్దవాగులో అధికారులు దాడులు చేశారు.
నదులు, వాగుల పరీవాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక దందా సాగుతూ ఉంటే పోలీసులు మాత్రం హైదరాబాద్ నగరంలో చిరువ్యాపారులపై విరుచుకుపడుతున్నరు. గాయం ఒకచోటైతే మందు మరొక చోట పెట్టినట్టు ఇసుక రీచ్లు, నదీ పరివాహక ప్
హైదరాబాద్లో ఇసుకు మాఫియాపై టాస్క్ఫోర్స్ ఉక్కుపాదం మోపుతున్నది. అక్రమంగా ఇసుక అమ్ముకునేవారు ఇతర ప్రాంతాలకువెళ్లి అక్కడ ఇసుక బుక్ చేసి హైదరాబాద్లో డంప్ చేస్తున్నారు. ఇసుక రీచ్నుంచి పదివేలకు కొన�
ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం ప్రతికూల ఫలితాలు ఇస్తున్నదని నిర్మాణరంగ నిపుణులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరు.. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంలో
Gadwal | ఎక్కడైన అధికారులు అక్రమ ఇసుక రవాణ చేస్తే వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తారు.. కానీ ఇసుక కొట్టకున్నా అధికారులు ట్రాక్టర్లు సీజ్ చేసి కేసులు నమోదు చేశారంటూ కేటిదొడ్డి మండలానికి చెందిన ఓ బాధితుడ�
Tractor seized | చొక్కారావుపల్లిలోని బిక్క వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tractors Seize | నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తుంకేట్ గ్రామ శివారులోని చిన్నచిన్న వాగుల నుంచి గత కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. బుధవారం కూడా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రా�
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా టేకులపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి వద్ద అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసెకెళ్లి
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమార్కులు బరి తెగించారు. అడ్డూ అదుపు లేకుండా ఏడాది కాలంగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలెవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రజాపాలనలో దో�
ప్రభుత్వ ఇసుక క్వారీలు అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నా యి. గిరిజన సహకార సంఘాలకు చెందాల్సిన ఇసుక రీచ్లను అధికారుల అండదండలతో అధికార పార్టీ నేతలు, అనధికార కాంట్రాక్టర్లు సొంతం చేసుకున్నారు. నిబ�
తెలంగాణకు తాగు, సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తికి విరుద్ధంగా అన్నారం బరాజ్ దిగువన ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడింది. ‘బరాజ్ను బలిపెట్టి.. ఇసుక కొల్లగొట్