పల్లెల్లోని చెరువుల్లో నల్ల మట్టి తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రి అనే తేడా లేకుండా మరీ తవ్వేస్తున్నాయి. ఇటుక బట్టీల అవసరాలకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల విలువ చేసే మట్టిని తెగ తోడేస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. అక్రమార్కులకు కాంగ్రెస్ సర్కారు గేట్లు బార్లా తెరవడంతో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వందల ట్రాక్టర్లు, లారీల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా జరుగుత�
ఇల్లు కట్టి చూడు...పెండ్లి చేసి చూడు అన్న సామెత పెద్దలు ఊరికే అనలేదు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా సిమెంట్, స్టీలు,ఇసుక ధరలు భగ్గుమంటున్నాయి. వివిధ రకాల కంపెన�
సరిహద్దులో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. రోజుకు రూ.4లక్షలు మామూళ్లు ఇస్తున్నామని.. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని ఇసుక మాఫియా బహిరంగంగా చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
తుంగభద్ర నదిలో ఇసుక దొంగలు పడ్డారు. రాత్రి, పగల తేడా లేకుండా జో రుగా ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నా రు. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దేవరకద్ర నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు రైతులు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదని, స్వయంగా వాహనాలను పట్టించినా ఫలితం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
BRS Leaders | కృష్ణానది నుంచి రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుందని , ఈ అక్రమ ఇసుక రవాణాను సంబంధిత అధికారులు వెంటనే అరికట్టాలని బీఆర్ఎస్ యువ నాయకులు శివరాజ్ పాటిల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన�
Tangallapalli | సిరిసిల్ల రూరల్, మే 2: తంగళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు స్థానిక అవసరాల కోసం తంగళ్లపల్లి నుంచి గతం లో మాదిరిగా యథావిధిగా ఇసుకను సర ఫరా చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న ప్రభుత్వ�
అతను ఓ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్.. స్థానిక ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడు.. గ్రామాల్లో సీసీ రోడ్లకు ఇసుక తరలించేందుకు అనుమతి తీసుకొని అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో అడ్డుకున్న ఓ రెవెన్యూ ఉద్యోగిపై ఫోన్�
ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసులు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇసుక రీచ్ల అనుమతుల విషయంలోనూ అదే వైఖరి కొనసాగిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగాఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామం నిలుస్తున్
siricilla | ఎల్లారెడ్డిపేట మార్చి 29: ప్రభుత్వం ఏర్పడ్డాక సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ప్రజలు అసహనంగా ఉన్నతరణలో కనీసం ఈజీఎస్ రోడ్లు వేసి పరువు నిలబెట్టుకున్నామని ప్రయత్నం చేస్తుంటే ఇసుక రీచ్ గ్రామా
‘ప్రాజెక్టుల్లో నీళ్లుంటే ఏమొస్తది? అదే ఎండబెడితే ఇసుక తోడచ్చు.. కోట్లాది రూపాయలు దండుకోవచ్చు’ అన్నదే నేటి కాంగ్రెస్ సర్కారు విధానమని స్పష్టమవుతున్నది. ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ను ఎంత ఖర్చయినా పునరుద్ధ�