అతను ఓ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్.. స్థానిక ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడు.. గ్రామాల్లో సీసీ రోడ్లకు ఇసుక తరలించేందుకు అనుమతి తీసుకొని అక్రమంగా ఇసుకను తరలిస్తుండడంతో అడ్డుకున్న ఓ రెవెన్యూ ఉద్యోగిపై ఫోన్�
ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసులు తనిఖీ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇసుక రీచ్ల అనుమతుల విషయంలోనూ అదే వైఖరి కొనసాగిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగాఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామం నిలుస్తున్
siricilla | ఎల్లారెడ్డిపేట మార్చి 29: ప్రభుత్వం ఏర్పడ్డాక సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ప్రజలు అసహనంగా ఉన్నతరణలో కనీసం ఈజీఎస్ రోడ్లు వేసి పరువు నిలబెట్టుకున్నామని ప్రయత్నం చేస్తుంటే ఇసుక రీచ్ గ్రామా
‘ప్రాజెక్టుల్లో నీళ్లుంటే ఏమొస్తది? అదే ఎండబెడితే ఇసుక తోడచ్చు.. కోట్లాది రూపాయలు దండుకోవచ్చు’ అన్నదే నేటి కాంగ్రెస్ సర్కారు విధానమని స్పష్టమవుతున్నది. ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ను ఎంత ఖర్చయినా పునరుద్ధ�
మండలంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది. రాత్రి, పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని, ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారు.
భీమారం, బూర్గుపల్లి, ఖాజీపల్లి, ధర్మారం, పోలంపల్లి శివారు ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. రాత్రి వేళల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా జేసీబీలతో తవ్వి మరీ ట్రాక్టర్లలో రవాణా చేస్తూ అం
నెన్నెల మండలంలోని పలు వాగుల నుంచి జోరుగా ఇసుక తరలిపోతుండగా, అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. కొందరు అభివృద్ధి పనుల పేరిట మైలారం, ఖర్జీ, నెన్నెల గుండ్ల సోమారం వాగుల నుంచి రాత్రీ.. పగ
మండలంలోని వివిధ గ్రామాల్లో ఇసుక కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇసుక కొరత తీర్చేందుకుగాను తాడూరు మండలంలోని ఏటిదర్పల్లి గ్రామ సమీపంలో దుందుభీ నదిలో ప్రభుత్వం సూత్రప్రాయంగా ఇసుక ర
Masons Association | ఇసుక రేట్లు భవన నిర్మాణ కార్మికులకు పని లభించక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తాపీ మేస్త్రీల సంఘం మండల అధ్యక్షుడు చెల్పూరి శ్రీశైలం అన్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఇసుక అందని ద్రాక్షగా మారింది. ఇసుక ధరను ప్రభుత్వం భారీగా పెంచింది. దొడ్డురకం టన్ను ఇసుక రూ.1,600, సన్నరకం రూ.1,800గా అధికారికంగా ప్రకటించింది. రవాణా చార్జీలను వినియోగదారులే భరించాలి. ఈ మేరకు ఇ�
భీమ్గల్ మండలం బడాభీమ్గల్ వాగు నుంచి అనుమతుల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా�
ఇసుక అక్రమ దందారాయుళ్లు అనుమతులు లేకుండా ఇసుకను తీస్తూ పంట పొలాలు ఎండిపోవడానికి కారణమవుతున్నారు. తమ స్వార్థం కోసం ఎక్కడికక్కడ భూగర్భజలాలు ఇంకిపోయేలా కారకులయ్యారు. జిల్లాలో ముఖ్యంగా రాజాపేట, ఆలేరు, గుం�
Sand | వ్యవసాయ మారెట్కు వెళ్తే ధాన్యం, కూరగాయలు మాత్రమే కొనుక్కునే అవకాసం ఉండేది. ఇకపై కూరగాయలతోపాటు గుప్పెడు ఇసుక కూడా ఉచితంగా తెచ్చుకునే అవకాశం కలగనున్నది. విషయం వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా ప్రభుత్వం తీ�