నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో ఇసుక పంచాయితీ కొనసాగుతున్నది. అధికారులు, రైతుల మధ్య వాగ్వాదంతో పెద్దవాగు అట్టుడుకుతున్నది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులకు ప్రభు త్వ పనుల పేరిట �
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులకు ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంత మాత్రం సహించమని మాగనూరు గ్రామస్తులు రాఘవ కన్స్ట్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా మక్తల్ మండలం కాచ్వార్ వద్ద ఏర్పాటు చేసిన కెనాల్ పైపుల తయారీకి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇసుక తరలించేందుకు సిద్ధంకాగా గ్రామస్థులు అడ్డుకున్నారు.
కొండపాక ఇసుక క్వారీ నుండి వెళ్లే లారీలకు పరదాలు కట్టే అవకాశం కల్పించి ఉపాధి అందించాలని హిమ్మత్నగర్ గ్రామస్థులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇసుక క్వారీ నుండి హిమ్మత్నగర్ మీదుగా వెళ్తున్న ఇస�
Narayanapet | అనుమతుల మేరకు మాత్రమే ఇసుక తరలించాలని అనుమతులకు మించి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మైనింగ్ ఆర్ఐ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని చెరువు అక్రమార్కులకు అడ్డగా మారింది. అక్రమార్కులు అడ్డగోలు తవ్వకాలు చేపడుతూ మట్టిని లూటీ చేస్తున్నారు. చెరువులోని మట్టిని తవ్వడానికి ఇరిగేషన్, పం�
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇసుక దందా మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగుతోంది. సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై అధిక లోడ్తో ఇసుక అక్రమ లారీలు దూసుకుపోతున్నాయి.
పల్లెల్లోని చెరువుల్లో నల్ల మట్టి తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రి అనే తేడా లేకుండా మరీ తవ్వేస్తున్నాయి. ఇటుక బట్టీల అవసరాలకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల విలువ చేసే మట్టిని తెగ తోడేస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. అక్రమార్కులకు కాంగ్రెస్ సర్కారు గేట్లు బార్లా తెరవడంతో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వందల ట్రాక్టర్లు, లారీల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా జరుగుత�
ఇల్లు కట్టి చూడు...పెండ్లి చేసి చూడు అన్న సామెత పెద్దలు ఊరికే అనలేదు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా సిమెంట్, స్టీలు,ఇసుక ధరలు భగ్గుమంటున్నాయి. వివిధ రకాల కంపెన�
సరిహద్దులో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. రోజుకు రూ.4లక్షలు మామూళ్లు ఇస్తున్నామని.. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని ఇసుక మాఫియా బహిరంగంగా చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
తుంగభద్ర నదిలో ఇసుక దొంగలు పడ్డారు. రాత్రి, పగల తేడా లేకుండా జో రుగా ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నా రు. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దేవరకద్ర నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు రైతులు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదని, స్వయంగా వాహనాలను పట్టించినా ఫలితం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
BRS Leaders | కృష్ణానది నుంచి రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుందని , ఈ అక్రమ ఇసుక రవాణాను సంబంధిత అధికారులు వెంటనే అరికట్టాలని బీఆర్ఎస్ యువ నాయకులు శివరాజ్ పాటిల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన�