కవులు అన్ని జీవనచర్యల్లోనూ అప్రమత్తంగా ఉంటారు. అనుభవాలను హృదయం లోపలికంటా తీసుకుంటారు. ఆ ఉద్వేగాలను అక్షరాలుగా మారుస్తారు. తాను పొందిన ఆనందం, దుఃఖం, నిర్వేదం వీటన్నింటినీ ఎంత గొప్ప బొమ్మలుగా, బలమైన రేఖలత�
మన తెలుగు అజంత భాష. అందమైన అమర భాష. అమృత పదాల వలపు. సరస సామెతల విరుపు. నీతి శతకాల మెరుపు. పంచ కావ్యాల విరుపు. కవన విజయాల గెలుపు. మన తెలుగు జాతికి మైమరపు. పద్యం తెలుగు వారి ఆస్తి. సూక్తి, ముక్తి, రక్తి, భక్తిదాయకం.
తెలుగు సాహిత్యరంగంలో ఆంధ్ర ప్రాంత సాహిత్య వికాసానికి కారణం ఆ ప్రాంతం ఆంగ్లేయుల పాలనలో ఉండటం ఒక కారణమైతే, పాఠశాల స్థాయి నుంచే ఆంగ్లభాష అమలు కావడం మరో కారణమని, తెలంగాణలో ఆధునిక వికాసం లేదని, దానికి కారణం ఉర
మా తాత తాళం చెయ్ మొల్దారానికి కట్టుకుంటే
అమ్మమ్మ నష్యం సీస బొడ్లెసంచిల ఏసుకునేది
సాయమాన్ల కట్టెల పొయ్యి కాడి పీటనే
మా అమ్మమ్మకు సింహాసనం ఐతే
కట్ట మీంచి ఎడ్ల బండ్లె పొలం కానికి
యుద్ధానికి పోయే రాజు మా �
మెట్లెక్కుతున్న కొద్దీ
కాలికి లేపనం పూసినట్టు,
అవి ఆకాశ సోపానాలు
అయినట్టు ఉంటుంది
కిందికి చూస్తే మురికి మురికిగా
కుక్క పొదుగులో దూరి
పోట్లాడుకుంటున్న
పిల్లల్లా కనిపిస్తుంటారు
సాహిత్యాన్ని కాలం, రచనా విధానాల ఆధారంగా చూసినప్పుడు అది ప్రాచీన, ఆధునిక సాహిత్యంగా విభజించబడుతుంది. కథా సాహిత్యంపై పూర్తి అవగాహన లేనివారు కథను ఆధునిక సాహిత్యంగానే పరిగణిస్తారు.
హైదరాబాద్లోని రవీంద్ర భారతి మినీ హాల్ (మొదటి అంతస్తు)లో ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు డాక్టర్ వెల్దండి శ్రీధర్ రచించిన ‘కథా కచ్చీరు’ తెలంగాణ కథా సాహిత్య విమర్శ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.
అఫ్సర్ కవిత్వానికి నలభై ఏండ్లు. ఇప్పటితరం వాళ్లు ఇన్నేండ్ల పాటు సాహిత్య ప్రయాణం చేయగలరా? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు సందేహంగానే ఉంటుంది. ‘రక్తస్పర్శ’ నాటి అఫ్సర్ భౌతికంగా ఎలా ఉన్నాడో నాకు తెలియదు. మానస