విద్యాబోధనను, సాహిత్య కృషిని సమానంగా నడిపిన ధన్యజీవి ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి. అసంఖ్యాకమైన విద్యార్థుల అభిమానం చూరగొనడమే కాకుండా సంస్కృతాంధ్రాంగ్ల సాహిత్యాల్లో అపారమైన కృషి చేసి పేరుప్రఖ్యాతులు పొం�
నాకు గ్యావ తెలిపినప్పటి నుంచి
అవ్వ మబ్బుల్నే నిద్ర లేచేది
నిద్రబోయిన ఆకలిని లేపి
శుభ్రంగా కడిగేసి బొట్టు పెట్టేది
రాత్రి పూసుకున్న బాసన్లకు తానం పోసి
వాటిని భద్రంగా శిక్కంలో శెక్కేది...
కవులు అన్ని జీవనచర్యల్లోనూ అప్రమత్తంగా ఉంటారు. అనుభవాలను హృదయం లోపలికంటా తీసుకుంటారు. ఆ ఉద్వేగాలను అక్షరాలుగా మారుస్తారు. తాను పొందిన ఆనందం, దుఃఖం, నిర్వేదం వీటన్నింటినీ ఎంత గొప్ప బొమ్మలుగా, బలమైన రేఖలత�
మన తెలుగు అజంత భాష. అందమైన అమర భాష. అమృత పదాల వలపు. సరస సామెతల విరుపు. నీతి శతకాల మెరుపు. పంచ కావ్యాల విరుపు. కవన విజయాల గెలుపు. మన తెలుగు జాతికి మైమరపు. పద్యం తెలుగు వారి ఆస్తి. సూక్తి, ముక్తి, రక్తి, భక్తిదాయకం.
తెలుగు సాహిత్యరంగంలో ఆంధ్ర ప్రాంత సాహిత్య వికాసానికి కారణం ఆ ప్రాంతం ఆంగ్లేయుల పాలనలో ఉండటం ఒక కారణమైతే, పాఠశాల స్థాయి నుంచే ఆంగ్లభాష అమలు కావడం మరో కారణమని, తెలంగాణలో ఆధునిక వికాసం లేదని, దానికి కారణం ఉర
మా తాత తాళం చెయ్ మొల్దారానికి కట్టుకుంటే
అమ్మమ్మ నష్యం సీస బొడ్లెసంచిల ఏసుకునేది
సాయమాన్ల కట్టెల పొయ్యి కాడి పీటనే
మా అమ్మమ్మకు సింహాసనం ఐతే
కట్ట మీంచి ఎడ్ల బండ్లె పొలం కానికి
యుద్ధానికి పోయే రాజు మా �