సబ్బండ శ్రమ శక్తి ఆయుధమ్మయి తిరుగబడు ఈ నేల పూరించు వేన వేల ధిక్కార ధ్వనులు పూయించు త్యాగాల పూలు విరజిమ్ము ఈ నేల.. అమరుడేమాయెరా - అతని ఆశయమ్మేమయిపాయె - కనుకొలుకులలో రాలిపడు అగ్ని తప్త అశ్రు జలధారల మహోజ్వల పో
తెలంగాణ జన జీవితంతో పెనవేసుకున్న జానపద కళారూపం పిట్టల దొర. సమాజంలో మంచిని చెప్తూ, చెడును వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ, సమాజాన్ని మేల్కొలిపే నిజమైన వైతాళికులు ఈ తుపాకీ రాముళ్లు. ఈ జానపద కళారూపాన్ని బుడిగెజంగాల
తెలంగాణ రాష్ర్టావతరణ ముందున్న పరిస్థితికి వెళుతున్నదా? అనేది ఇప్పుడు బుద్ధిజీవుల బాధ. సమైక్య రాష్ట్రంలో మనది కాని పాలనలో శాపగ్రస్తుల్లా బతికిన రోజులు మళ్లీ వస్తున్నాయా? అనే ఆవేదన ఈ కవితా ధార. ఎన్నో కష్ట�
విద్యాబోధనను, సాహిత్య కృషిని సమానంగా నడిపిన ధన్యజీవి ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి. అసంఖ్యాకమైన విద్యార్థుల అభిమానం చూరగొనడమే కాకుండా సంస్కృతాంధ్రాంగ్ల సాహిత్యాల్లో అపారమైన కృషి చేసి పేరుప్రఖ్యాతులు పొం�
నాకు గ్యావ తెలిపినప్పటి నుంచి
అవ్వ మబ్బుల్నే నిద్ర లేచేది
నిద్రబోయిన ఆకలిని లేపి
శుభ్రంగా కడిగేసి బొట్టు పెట్టేది
రాత్రి పూసుకున్న బాసన్లకు తానం పోసి
వాటిని భద్రంగా శిక్కంలో శెక్కేది...