సాహిత్యాన్ని కాలం, రచనా విధానాల ఆధారంగా చూసినప్పుడు అది ప్రాచీన, ఆధునిక సాహిత్యంగా విభజించబడుతుంది. కథా సాహిత్యంపై పూర్తి అవగాహన లేనివారు కథను ఆధునిక సాహిత్యంగానే పరిగణిస్తారు.
హైదరాబాద్లోని రవీంద్ర భారతి మినీ హాల్ (మొదటి అంతస్తు)లో ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు డాక్టర్ వెల్దండి శ్రీధర్ రచించిన ‘కథా కచ్చీరు’ తెలంగాణ కథా సాహిత్య విమర్శ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.
అఫ్సర్ కవిత్వానికి నలభై ఏండ్లు. ఇప్పటితరం వాళ్లు ఇన్నేండ్ల పాటు సాహిత్య ప్రయాణం చేయగలరా? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు సందేహంగానే ఉంటుంది. ‘రక్తస్పర్శ’ నాటి అఫ్సర్ భౌతికంగా ఎలా ఉన్నాడో నాకు తెలియదు. మానస
ఆటపాటల పదకొండేళ్ల బాల్యాన్ని దాటి
సంక్లిష్టమైన బాల్య, తరుణాల
జుగల్ బందీ కచేరీ అయిన
పన్నెండేళ్లనూ దాటేసి
నన్ను నే నర్థం చేసుకుంటూ
నా జీవనగీతాన్ని శృతి చేసుకుంటున్నప్పుడు
దూరాల నుంచి విచ్చేసిన నీవు
మ�
కట్టెలు కొట్టుకురావటానికి అడివికి వెళ్లింది. కందిరీగలు దాడి చేస్తే పడిపోయింది. అమ్మను చూడటానికి వెళ్తున్న వారితో వివేక్ తను కూడా అడవిలోకొస్తానన్నప్పుడు చిన్నపిల్లాడివి వద్దన్నారు.
అలిశెట్టి ప్రభాకర్ చనిపోలేదు. ఇప్పుడతని స్మృతి వర్తమాన జీవితమే. మరణాన్ని ఓటమి పాలుచేసిన కవిత్వ జీవితం తనది. అతని కవిత్వం తంగేడు వనం. పాఠకునిలో ఎప్పటికీ అనులోమ విలోమాలను శ్వాసిస్తూ.. జీవితాన్ని నిలదీస్త�
అప్పుడే విచ్చుకొన్న
ఆకుపచ్చని కుదుళ్లలో
మంచు బిందువుల లయలు,
హంగుల ఆకృతులు ఆవిష్కృతమవుతూ
ఆకాశం అద్భుత వన్నెల్ని చిలకరిస్తోంది
జానపద లయల్లో
ఓలలాడిన పచ్చని మాగాణికి
కొత్త హంగులేవో అబ్బినట్టు
తన్మయత్వ