ఆధునిక కథా వికాసంలో అనేక మలుపులున్నాయి. సంఘ సంస్కరణ దృష్టితో కథ మొదలు ప్రచారానికి వచ్చినా, వెంట వెంటనే వివిధ లక్ష్యాలకు అది వాహికగా మారింది. మధ్యతరగతి జీవితాల సున్నితత్వానికి సంబంధించిన వస్తువులను మాత్�
భాషా పరిశోధకునిగా, సాహిత్య విమర్శకునిగా, వ్యాకరణ పండితునిగా, ఆచార్య వర్యునిగా లబ్ధప్రతిష్టులైన వారు ఆచార్య తుమాటి దొణప్ప. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పాతికేండ్లకు పైచిలుకు�
సమాజం మారుతున్న కొద్దీ విలువలు మారడం కాదు, మారుతున్న సమాజానికి అనుగుణంగా విలువలు శాశ్వతంగా ఉండేలా చూడాలి టీవీ ఛానళ్లు. ముఖ్యంగా మానవ ఔన్నత్యం కోసం ఆయా రంగాల్లోని నిష్ణాతులైన వారితో చర్చలు జరిపిస్తూ పరి�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్యపరంగా తన అస్తిత్వాన్ని, మూలాలను పలు పార్శాల నుంచి అన్వేషించుకుంటూ మరుగున పడిన వైభవాన్ని పునర్నిర్మాణం చేసుకునే దిశగా సాగుతున్నది. తన వంతు బాధ్యత
‘కప్పల కావడి’ ఓ జానపద కళారూపం. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ప్రాంతాలలో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రస్తుత గద్వాల్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, మహబూబ్నగర్ ప్రా�