మద్దికుంట లక్ష్మణ్ మొదటి కవితా సంపుటి ‘వర్గమూలం’. 60 ఏండ్ల జీవితం 30 కవితలుగా విచ్చుకున్నది. పలుగురాళ్ల మీద నడిచిన పాదాలు ప్రాపంచిక దృక్పథాన్ని వీరికి అందించాయి. చదివిన చదువు జరుగుతున్న పరిణామాలను పట్టుక
కౌమారంలోనే అర్థగౌరవ కవితాగరిమ: భారవి కౌమార దశ నుంచే అర్థవంత శ్లోకాలు రాస్తూ పండిత ప్రశంసలు పొందుతుండేవాడు. భారవి తండ్రి మాత్రం చిన్నవాడైన తన కొడుకు రాసే కవిత్వం మెచ్చుకోదగినది కాదనీ పండితులకు చెప్పడంత�
తూరుపున వేకువ కళ్ళు
తెరుచుకుంది
కలల తలుపులకు తాళాలు వేసి
మస్తిష్కం మేల్కొంది
సౌందర్యాన్ని పూయిస్తున్న వాతావరణంలో
గాలి చిలిపి పరుగులు తీస్తుంది
ఆలోచనల లోయల్లో పచ్చని
లేత ఆకులు రెపరెపలాడాయి
సెరొటోని
ఒక నిశాదుడు క్రౌంచ పక్షుల జంటలోని మగ పక్షిని చంపాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి చలించిపోయి నిషాద శ్లోకాన్ని అలవోకగా చెప్పాడని ‘శోకాత్ శ్లోకత్వ మాగతః’ అని లోక ప్రసిద్ధి.
ఆధునిక కథా వికాసంలో అనేక మలుపులున్నాయి. సంఘ సంస్కరణ దృష్టితో కథ మొదలు ప్రచారానికి వచ్చినా, వెంట వెంటనే వివిధ లక్ష్యాలకు అది వాహికగా మారింది. మధ్యతరగతి జీవితాల సున్నితత్వానికి సంబంధించిన వస్తువులను మాత్�
భాషా పరిశోధకునిగా, సాహిత్య విమర్శకునిగా, వ్యాకరణ పండితునిగా, ఆచార్య వర్యునిగా లబ్ధప్రతిష్టులైన వారు ఆచార్య తుమాటి దొణప్ప. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పాతికేండ్లకు పైచిలుకు�