ఇప్పుడు వీధులన్నీ
నీచు వాసన కొడుతున్నాయి
ప్రవహించాల్సిన
రక్తం నాచులా గడ్డకట్టింది
మనుషులంతా తమ
వాకిళ్లలోనే జారిపడుతున్నారు
తెలివైన కొందరు పసుపు
నీళ్లు చల్లుకు నిలదొక్కుకుంటున్నారు
సొంత ఇంట్లో మా�
సబ్బండ శ్రమ శక్తి ఆయుధమ్మయి తిరుగబడు ఈ నేల పూరించు వేన వేల ధిక్కార ధ్వనులు పూయించు త్యాగాల పూలు విరజిమ్ము ఈ నేల.. అమరుడేమాయెరా - అతని ఆశయమ్మేమయిపాయె - కనుకొలుకులలో రాలిపడు అగ్ని తప్త అశ్రు జలధారల మహోజ్వల పో
తెలంగాణ జన జీవితంతో పెనవేసుకున్న జానపద కళారూపం పిట్టల దొర. సమాజంలో మంచిని చెప్తూ, చెడును వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ, సమాజాన్ని మేల్కొలిపే నిజమైన వైతాళికులు ఈ తుపాకీ రాముళ్లు. ఈ జానపద కళారూపాన్ని బుడిగెజంగాల
తెలంగాణ రాష్ర్టావతరణ ముందున్న పరిస్థితికి వెళుతున్నదా? అనేది ఇప్పుడు బుద్ధిజీవుల బాధ. సమైక్య రాష్ట్రంలో మనది కాని పాలనలో శాపగ్రస్తుల్లా బతికిన రోజులు మళ్లీ వస్తున్నాయా? అనే ఆవేదన ఈ కవితా ధార. ఎన్నో కష్ట�