శాసనసభ ఎన్నికలకు గులాబీ పార్టీ సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల శిబిరాల్లో అలజడిని సృష్టించింది.
ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు.. దాని ముందు భద్రతా సిబ్బంది. చీమల దారుల్లా ముంబై జాతీయ రహదారి-65పై దాదాపు ఆరేడు కిలో మీటర్ల పొడవునా కార్లు.. ఊరున్న చోట దారికిరువైపులా జనసందోహం.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాక్లలో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ�
కార్పొరేట్ వైద్యం.. ఇప్పుడు పేదల ముంగిట్లోకే వచ్చింది. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట వేశారు. 2014లో రూ. 2,100 కోట్లు ఉన్న ఆరోగ్య శాఖ బడ్జెట్న�
కార్పొరేట్ వైద్యం.. ఇప్పుడు పేదల ముంగిట్లోకే వచ్చింది. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట వేశారు. 2014లో రూ. 2,100 కోట్లు ఉన్న ఆరోగ్య శాఖ బడ్జెట్న�
ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారుచేసే ది�
కలబడి, నిలబడి, పోరాడి సాధించుకున్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం గ్రేటర్వ్యాప్తంగా ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలో ఈసారి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్తోపాటు నోట్బుక్స్, వర్క్బుక్స్ కూడా అందజేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకు ముమ్మర కసరత్తు జరుగుతున్నది. ఇందుకోసం ఇప్పటికే ఓ �
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, జూలై వరకు కరివెన జలాశయానికి నీళ్లను తరలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 125 అడుగుల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించడం జరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం 58జీవో కింద సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో సరూర్నగర్ డివిజన్