కలబడి, నిలబడి, పోరాడి సాధించుకున్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం గ్రేటర్వ్యాప్తంగా ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలో ఈసారి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్తోపాటు నోట్బుక్స్, వర్క్బుక్స్ కూడా అందజేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకు ముమ్మర కసరత్తు జరుగుతున్నది. ఇందుకోసం ఇప్పటికే ఓ �
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, జూలై వరకు కరివెన జలాశయానికి నీళ్లను తరలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 125 అడుగుల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించడం జరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం 58జీవో కింద సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో సరూర్నగర్ డివిజన్
మీరు నిన్న రాజ్భవన్లో జరిపిన ఉగాది ఉత్సవాల్లో తెలంగాణ యువతకు దక్కాల్సిన అవకాశాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని దాటుక�
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీగా కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం విజ్జులతను నియమించారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవో జారీచేశారు.
విద్య ద్వారానే విజ్ఞానం పొంది తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేస్తూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నదని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అల్లోల
నిర్మల్లో ఈనెల 9 నుంచి 11వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.
‘దేశమంతా బీఆర్ఎస్ గాలి వీస్తున్నది.. కాబోయే ప్రధాని కేసీఆర్.. ఏడాదిన్నరలో దేశానికి పట్టిన బీజేపీ పీడ విరగడ కానున్నది.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దివాళా తీసింది’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిర�