:కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణను సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే మరో ప్రజా ఉద్యమానికి పార్�
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి ప్రస్థానంపై కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలు ప్రచారం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.
గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివినట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ చేసిన ప్రసంగంలో కొత్తదనమేదీ లేదని పేర్కొన్నారు.
చ్చే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మంత్రి సబితాఇంద్రారెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని హోంమంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు.
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సమున్నత లక్ష్యంతో అన్ని వసతులతో కూడిన చక్కటి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు.. ఎవరి జోక్యం లేకుండా.. ప్రత్యేక సాంకే
జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ఒకే రోజు 11,700 డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్ల (Double Bedroom House) పత్�
గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ ఫైటర్స్ ఖరారయ్యారు. ఎన్నికలకు మూడు నెలల ముందుగానే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. ముచ్చటగా మూడోసారి అధికారమే మనదేననే భరోసాతో మూడు జిల్లాల్లో అభ్యర్థులను ప్�
శాసనసభ ఎన్నికలకు గులాబీ పార్టీ సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల శిబిరాల్లో అలజడిని సృష్టించింది.
ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు.. దాని ముందు భద్రతా సిబ్బంది. చీమల దారుల్లా ముంబై జాతీయ రహదారి-65పై దాదాపు ఆరేడు కిలో మీటర్ల పొడవునా కార్లు.. ఊరున్న చోట దారికిరువైపులా జనసందోహం.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాక్లలో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ�
కార్పొరేట్ వైద్యం.. ఇప్పుడు పేదల ముంగిట్లోకే వచ్చింది. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట వేశారు. 2014లో రూ. 2,100 కోట్లు ఉన్న ఆరోగ్య శాఖ బడ్జెట్న�
కార్పొరేట్ వైద్యం.. ఇప్పుడు పేదల ముంగిట్లోకే వచ్చింది. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట వేశారు. 2014లో రూ. 2,100 కోట్లు ఉన్న ఆరోగ్య శాఖ బడ్జెట్న�
ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారుచేసే ది�