బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంటికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు హారతి ఇస్తున్న సోదరి లక్ష్మీబాయి. వీర తిలకం దిద్దుతున్న కూతురు కల్వకుంట్ల కవిత.
Minister Malla reddy | మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి స్వార్థంతోనే ఉపఎన్నిక వచ్చిందని విమర్శించారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఆయన
Sabita Indra Reddy | సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్�
బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి సబిత సెప్టెంబర్ 8వరకు దరఖాస్తులు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : సెమ్స్ ఒలింపిక్స్ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమని విద్య�
ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహణ 16న సామూహిక జాతీయ గీతాలాపన పాఠశాలల్లో యాంటి డ్రగ్స్ ప్రతిజ్ఞ వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల ము�
జాతీయ పతాకాలతో పరుగులు త్యాగధనుల స్మరణతో ఫ్రీడం రన్ పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన�
వన మహోత్సవంలో భారీగా మొక్కల పెంపకం ఫ్రీడంపార్కులు ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వాతంత్య్రయోధుల త్యాగాలను స్మరిస్తూ వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10: భారత స్వాతంత్య్ర వజ్ర
స్వయంగా అందజేసిన మంత్రులు విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా వేడుకల పై మంత్రుల సమీక్షలు అట్టహాసంగా 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొన�
15 రోజులపాటు వజ్రోత్సవ ద్విసప్తాహం యోధుల త్యాగాలు స్మరిస్తూ కార్యక్రమాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యాలయాల్లో 15 రోజులపాటు స్వతం త్�
తెలంగాణపై పలు పేపర్లలో ప్రశ్నలు హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పేపర్-1, పేపర్-2 పరీక్షలు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో ని�
Mana uru-Mana badi | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana uru-Mana badi) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని