తెలంగాణపై పలు పేపర్లలో ప్రశ్నలు హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పేపర్-1, పేపర్-2 పరీక్షలు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో ని�
Mana uru-Mana badi | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana uru-Mana badi) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని
టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం అధ్యక్షుడు ఆంగోతు రాజునాయక్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మంత్రి సబితా �
పది లక్షల రూపాయల విరాళమిస్తే తరగతి గదికి, రూ. 25 లక్షల నుంచి కోటి వరకు విరాళమిస్తే పాఠశాలకు దాతల పేరు పెడతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక
విద్యార్థుల సంఖ్య వంద దాటిన పాఠశాలలను తొలివిడతలో మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి పథకం కింద ఎంపికచేయాలని మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఒకే ప్రాంగణంలో స్కూళ్లు, కాలేజీలు, అంగ�