ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహణ 16న సామూహిక జాతీయ గీతాలాపన పాఠశాలల్లో యాంటి డ్రగ్స్ ప్రతిజ్ఞ వజ్రోత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల ము�
జాతీయ పతాకాలతో పరుగులు త్యాగధనుల స్మరణతో ఫ్రీడం రన్ పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన�
వన మహోత్సవంలో భారీగా మొక్కల పెంపకం ఫ్రీడంపార్కులు ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వాతంత్య్రయోధుల త్యాగాలను స్మరిస్తూ వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10: భారత స్వాతంత్య్ర వజ్ర
స్వయంగా అందజేసిన మంత్రులు విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా వేడుకల పై మంత్రుల సమీక్షలు అట్టహాసంగా 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొన�
15 రోజులపాటు వజ్రోత్సవ ద్విసప్తాహం యోధుల త్యాగాలు స్మరిస్తూ కార్యక్రమాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యాలయాల్లో 15 రోజులపాటు స్వతం త్�
తెలంగాణపై పలు పేపర్లలో ప్రశ్నలు హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పేపర్-1, పేపర్-2 పరీక్షలు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో ని�
Mana uru-Mana badi | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana uru-Mana badi) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని
టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం అధ్యక్షుడు ఆంగోతు రాజునాయక్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మంత్రి సబితా �
పది లక్షల రూపాయల విరాళమిస్తే తరగతి గదికి, రూ. 25 లక్షల నుంచి కోటి వరకు విరాళమిస్తే పాఠశాలకు దాతల పేరు పెడతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక
విద్యార్థుల సంఖ్య వంద దాటిన పాఠశాలలను తొలివిడతలో మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి పథకం కింద ఎంపికచేయాలని మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఒకే ప్రాంగణంలో స్కూళ్లు, కాలేజీలు, అంగ�