స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ సోమవారం సభలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధించాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సభలో తనను ఉద్
రేవంత్రెడ్డి అల్లుడికి చెందిన మ్యాక్స్ బీన్ కంపెనీ విస్తరణ కోసమే కొండగల్లో రైతుల భూములు లాక్కుంటున్నారని, తన అల్లుడి కోసమే ముఖ్యమంత్రి భూదందాకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుంద
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఇచ్చిన మాటలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర
ప్రజలకు సాయం చేయటం చేతగాక.. చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేక కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. ప్రజలకు అండగా నిలబడడమే తప్పా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఆరుగురు వరద హీరోలను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మంగళవారం ఖమ్మం నగర పర్యటనకు వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్రెడ�
నిజానికి పదేండ్ల తర్వాత ప్రజలు దయతలిస్తే బొటాబొటి ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే అవకాశం గత ఏడెనిమిది నెలలుగా ఉండింది.
ముఖ్యమంత్రి సమాధానం లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. సీఎం సమాధానం లేకుండా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో మహిళలకు గౌరవం, భద్రత లేదని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ విమర్శించారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకు అవమానం, బయట మహిళలపై అఘాయిత్యాలు కాంగ్రెస్ పాలనకే చెల్లాయని పే�
నికార్సైన కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేసి, పోరాట పంథాలో కదం తొకుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు కే కేశవరావు, కడియం శ్రీహరి పార్టీని వదిలి వెళ్తు�
రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు మరోసారి కదం తొక్కారు. రైతుకు వెన్నుదన్నుగా నల్లగొండ వేదికగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభకు దండుగా తరలివెళ్లారు.