రైతన్నకు పెట్టుబడి సాయం చకచకా ఖాతాల్లో జమవుతున్నది. రెండు రోజుల నుంచి ఎకరాల వారీగా వారి బ్యాంకు ఖాతాల్లో పడుతున్నది. ఆ పైసలను విడిపించుకునేందుకు ఏటీఎంలు,
రైతుబంధు పైసలు వస్తే మనసంతా సంతోషం. ఈ చిత్రంలో కనిపిస్తున్న రెడ్యానాయక్, బుజ్జీబాయ్ దంపతులు ఆ ఆనందాన్నే ఆస్వాదిస్తున్నారు. తమ ఖాతాల్లో జమైన రైతుబంధు డబ్బులను డ్రా చేసుకొని,
కర్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. “తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకం కింద మీ ఖాతాల్లో నగదు జమ చేస్తున్నది. ఈ సాయం పెట్టుబడి, వ్యవసాయ పనులకు ఉపయోగపడుతున్నదని ఆశిస్తున్నా” అని ముఖ్యమంత్రి కేసీఆర్�
మండలంలోని చిన్నజట్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ప్రారంభించారు.
సంక్రాంతికి ముందే రైతుబంధు సంబురమొచ్చింది. ఈ యాసంగి సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతన్నలకు ప్రభుత్వం పెట్టుబడి సాయం జమ చేస్తున్నది. 2018లో ప్రారంభమైన ఈ పథకం..
యాసంగికి రైతుబంధు రాక మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడికి నిధులు విడుదల చేయడంతో తొలిరోజు బుధ వారం ఎకరంలోపు ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ అయ్యింది.
యాసంగి పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఈ ఏడాది రెండోవిడుత ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు బుధవారం ఎకరంలోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్య�
రైతుబంధు పథకం నగదును రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొదటి రోజు బుధవారం 16,798 మంది రైతుల ఖాతాల్లో రూ.4 కోట్ల 10 లక్షల 89 వేల నగదు జమైంది.
యాసంగికి సంబంధించి రైతుబంధు సాయం పంపిణీ షురూ అయ్యింది. బుధవారం ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యింది. సెల్ఫోన్లో మెసేజ్లు చూసుకున్న రైతులు మురిసిపోయారు. కొందరు బ్యాంకులకు వెళ్లి న�
Minister Harish rao | తెలంగాణ రైతన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది. యాసంగి సీజన్కు సంబంధించి
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా నేటి నుంచి యాసంగి సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.