జిల్లావ్యాప్తంగా ఈ నెల 20వ తేదీలోగా పట్టా పాస్బుక్ వచ్చిన రైతులందరూ రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారంతో పాటు ప
రైతు బంధు సాయం వచ్చేసింది. జిల్లా రైతులకు ముందుస్తుగా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ద్వారా పెట్టుబడి సా యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల
Minister Prashanth reddy | తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైతుల కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద కల్లాలు
రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు సాయం మరింత మంది రైతులకు అందనున్నది. ఇదివరకు జిల్లావ్యాప్తంగా 3,04,111 మంది లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం కొత్తగా మరో 3,030 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
Rythu Bandhu | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును �
నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి సాగులో రైతులు తలమునకలై ఉన్నారు. వానకాలంలో పండించిన పత్తి, వరి పంటలను రైతులు ఇప్పటికే దాదాపుగా విక్రయాలు పూర్తి చేసుకొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు
రైతులను సంఘటితం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ 2018లో రైతుబంధు సమితులను ఏర్పా టు చేశారు. అదే ఏడాది ఫిబ్రవరి 26న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రాంతీయ సదస్సును నిర్వహించారు.
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
cm kcr | రాబోయే పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మోతె జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని, మాట్లాడారు. ‘వరద కాలువ కథ రాస్త�
రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి సూచించారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప�