Rythu Bandhu | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును �
నాగర్కర్నూల్ జిల్లాలో యాసంగి సాగులో రైతులు తలమునకలై ఉన్నారు. వానకాలంలో పండించిన పత్తి, వరి పంటలను రైతులు ఇప్పటికే దాదాపుగా విక్రయాలు పూర్తి చేసుకొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు
రైతులను సంఘటితం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ 2018లో రైతుబంధు సమితులను ఏర్పా టు చేశారు. అదే ఏడాది ఫిబ్రవరి 26న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రాంతీయ సదస్సును నిర్వహించారు.
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
cm kcr | రాబోయే పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మోతె జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని, మాట్లాడారు. ‘వరద కాలువ కథ రాస్త�
రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి సూచించారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప�
రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించలన్నారు. ప్రపంచ మృతిక దినోత్సవాన్ని సోమవారం జిల్లాలోని పలు మండలాల్లో ఘనంగా నిర్వహించారు.
కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.110 కోట్లు నిధులు మంజూరు చేశారు. దీంతో టీఆర్ఎస్ మండల ఆధ్వర్యంలో ఆదివారం మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపు
సాగునీరు, 24గంటల ఉచిత కరంట్, రైతు బంధుతోపాటు పలు సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని, నేడు యావత్ దేశం మొత్తం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లుగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
Palla Rajeshwar reddy | దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయానికి రైతులను
minister niranjan reddy | యాసంగి సీజన్లో రెండో పంట సాగుకు డిసెంబర్లో రైతుబంధు సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ