రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించలన్నారు. ప్రపంచ మృతిక దినోత్సవాన్ని సోమవారం జిల్లాలోని పలు మండలాల్లో ఘనంగా నిర్వహించారు.
కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.110 కోట్లు నిధులు మంజూరు చేశారు. దీంతో టీఆర్ఎస్ మండల ఆధ్వర్యంలో ఆదివారం మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపు
సాగునీరు, 24గంటల ఉచిత కరంట్, రైతు బంధుతోపాటు పలు సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని, నేడు యావత్ దేశం మొత్తం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లుగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
Palla Rajeshwar reddy | దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వ్యవసాయానికి రైతులను
minister niranjan reddy | యాసంగి సీజన్లో రెండో పంట సాగుకు డిసెంబర్లో రైతుబంధు సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ
Tamil Nadu Farmers | తమిళనాడులోని కోయంబత్తూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడల్పై ఇవాళ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ భారత రైతు
కేంద్రం సంస్కరణల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, కేసీఆర్ సంస్కరణలతో సంక్షేమాన్ని సాధించారు. కేంద్రం రాష్ర్టాల పైన ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటే కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచే పథకాలను ప్ర�
Munugode by poll | అదానీ ఆదాయం పెరిగింది.. దేశమంతా పేదరికంలో ఉండిపోయింది. ఒక్కరో, ఇద్దరో ధనవంతులైతే దేశ సంపద పెరుగుతదని మోదీ ప్రభుత్వం అనుకుంటుంది. ఈ నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి ఒక్కడు ధనవంతుడైతే మొత్తం నల్ల�
దేశంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీని ఏర్పాటుచేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం అభినందనీయం.
Rythu Bandhu | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమలు చేయాలని నవ నిర్మాణ్ కిసాన్ డిమాండ్ చేసింది. నవ నిర్మాణ్ కిసాన్ సభ అధ్యక్షుడు అక్షయ్
ఎప్పటికప్పుడు మన చుట్టూ సంభవించే పరిణామాలను గమనిస్తూ అప్డేట్గా ఉంటే దేశమైనా సమాజమైనా చక్కగా, చల్లగా ఉంటది. ఏమరుపాటుగా ఉంటే సమాజం పెద్ద దెబ్బ తింటుంది అని మొన్న వరంగల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మ�
యాదగిరి నరసింహుని ఆశీస్సులందుకుని విజయదశమి రోజున విజయశంఖం పూరించడానికి సమాయత్తమయ్యారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 45 ఏండ్ల కాకలుతీరిన రాజకీయ జీవితంలో ఆయన అందుకున్న శిఖరాలు ఎన్నెన్నో.