Tamil Nadu Farmers | తమిళనాడులోని కోయంబత్తూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడల్పై ఇవాళ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ భారత రైతు
కేంద్రం సంస్కరణల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, కేసీఆర్ సంస్కరణలతో సంక్షేమాన్ని సాధించారు. కేంద్రం రాష్ర్టాల పైన ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటే కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచే పథకాలను ప్ర�
Munugode by poll | అదానీ ఆదాయం పెరిగింది.. దేశమంతా పేదరికంలో ఉండిపోయింది. ఒక్కరో, ఇద్దరో ధనవంతులైతే దేశ సంపద పెరుగుతదని మోదీ ప్రభుత్వం అనుకుంటుంది. ఈ నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి ఒక్కడు ధనవంతుడైతే మొత్తం నల్ల�
దేశంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీని ఏర్పాటుచేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం అభినందనీయం.
Rythu Bandhu | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమలు చేయాలని నవ నిర్మాణ్ కిసాన్ డిమాండ్ చేసింది. నవ నిర్మాణ్ కిసాన్ సభ అధ్యక్షుడు అక్షయ్
ఎప్పటికప్పుడు మన చుట్టూ సంభవించే పరిణామాలను గమనిస్తూ అప్డేట్గా ఉంటే దేశమైనా సమాజమైనా చక్కగా, చల్లగా ఉంటది. ఏమరుపాటుగా ఉంటే సమాజం పెద్ద దెబ్బ తింటుంది అని మొన్న వరంగల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మ�
యాదగిరి నరసింహుని ఆశీస్సులందుకుని విజయదశమి రోజున విజయశంఖం పూరించడానికి సమాయత్తమయ్యారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 45 ఏండ్ల కాకలుతీరిన రాజకీయ జీవితంలో ఆయన అందుకున్న శిఖరాలు ఎన్నెన్నో.
ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నంలో ఉందని, ఎట్టి పరిస్థితులోనూ కేంద్ర చర్యలను అడ్డుకుని రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమల�
డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, జూలై 14: రాష్ట్ర వ్యాప్తంగా 1.38 కోట్ల ఎకరాలకు రైతుబంధు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపార�
పెట్టుబడికి ఇబ్బంది లేదు.. వానకాలం పంట సాగుకు ముందే ఖాతాలో రైతుబంధు డబ్బులు పడ్డయి. వరి నాట్ల కోసం ఎరువులు సిద్ధం చేసినం. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల కోసం సమయానికి రైతుబంధు డబ్బులు అందిస్తున్న ప్రభుత్వాని�
వానకాలం సీజన్ కోసం రైతుబంధు ద్వారా అందిస్తున్న పెట్టుబడి సాయం దశల వారీగా రైతుల ఖాతాల్లో జమవుతున్నది. బుధవారం నాటికి 12 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు అందింది. గత నెల 28న ఎకరంలోపు రైతులతో ప్రారం�
తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం వరకు 63.86 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమ చేశామ�
రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల్లో రూ.56.43 లక్షల మంది రైతులకు రూ.4801.99 కోట్ల పెట్టుబడి సాయం రైతుబంధు రూపంలో అందింది. బుధవారం ఒక్కరోజే 4.44 లక్షల రైతులకు రూ.857.28 కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయి.
హైదరాబాద్ : అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో రైతుబంధు నిధులు అందేలా చూస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై మంత్రి హైదరాబాద్లోని అరణ్య �