ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నంలో ఉందని, ఎట్టి పరిస్థితులోనూ కేంద్ర చర్యలను అడ్డుకుని రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమల�
డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, జూలై 14: రాష్ట్ర వ్యాప్తంగా 1.38 కోట్ల ఎకరాలకు రైతుబంధు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపార�
పెట్టుబడికి ఇబ్బంది లేదు.. వానకాలం పంట సాగుకు ముందే ఖాతాలో రైతుబంధు డబ్బులు పడ్డయి. వరి నాట్ల కోసం ఎరువులు సిద్ధం చేసినం. ఎన్ని ఇబ్బందులున్నా రైతుల కోసం సమయానికి రైతుబంధు డబ్బులు అందిస్తున్న ప్రభుత్వాని�
వానకాలం సీజన్ కోసం రైతుబంధు ద్వారా అందిస్తున్న పెట్టుబడి సాయం దశల వారీగా రైతుల ఖాతాల్లో జమవుతున్నది. బుధవారం నాటికి 12 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు అందింది. గత నెల 28న ఎకరంలోపు రైతులతో ప్రారం�
తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం వరకు 63.86 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమ చేశామ�
రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల్లో రూ.56.43 లక్షల మంది రైతులకు రూ.4801.99 కోట్ల పెట్టుబడి సాయం రైతుబంధు రూపంలో అందింది. బుధవారం ఒక్కరోజే 4.44 లక్షల రైతులకు రూ.857.28 కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయి.
హైదరాబాద్ : అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో రైతుబంధు నిధులు అందేలా చూస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై మంత్రి హైదరాబాద్లోని అరణ్య �
రైతుబంధు పైసలు టైముకు అందుతున్నయ్. ఇన్నేండ్లల్ల రైతుల కోసం మంచి పథకాలు పెట్టిన సర్కారు ఒక్కటి సుత లేదు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వచ్చినప్పటి నుంచే మంచి పథకాలు అమలైతున్నయ్. కేసీఆర్ సర్కారు �
వానకాలం సాగు జోరందుకొన్నది. రైతులకు పెట్టుబడి సాయం ప్రభుత్వం రైతుబంధు నిధులను విడుదల చేస్తుండటంతో పనులు మొదలయ్యాయి. రైతుబంధు పంపిణీలో భాగంగా రెండురోజుల్లో 36.30 లక్షల మంది రైతులకు చెందిన 36.41 లక్షల ఎకరాలకు ర
హైదరాబాద్ : రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధుపై ఆంక్షలు పెడుతామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తు�
రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల హర్షం.. తొలిరోజు సాయం రూ.587 కోట్లు 19.98 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి ఉదయం 8 గంటల నుంచే మోగిన ఫోన్లు ఊరూరా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం నేడు రెండెకరాల్లోపు రైతులకు రైతుబంధ�
వానకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం సంబురం షురూ అయ్యింది. మంగళవారం ఎకరా లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేయగా.. నేడు రెండు ఎకరాలలోపు, రేపు మూడు ఎకరాలు.. తరువాత నాలుగు.. ఇలా అర్హ�
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు సంబురం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతోంది. నగదు జమ అయిన వెంటనే రైతుల ఫోన్లకు మేసేజ్లు రావడంతో.. అవి మోగిపోతున్నాయి. ఆ మేసేజ్
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగుకోసం తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకున్న సమయంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొమ్మిదో విడుత పంట పెట్టుబడి సాయాన్ని నేట
కేంద్రం ఆర్థిక పరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం లేదు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నా.. పథకాల అమలును ఆపడం లేదు. ఎప్పట్లాగే ఈ సారి వానకాలం సీజన్ స