రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతులకు అండగా నిలిచాయని తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ తెలిపింది. ఈ రెండు పథకాల ద్వారా ఇప్పటి వరకు రైతులకు రూ.54,178 కోట్
దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుపై హైదరాబాద్ జిల్లాలో ఏర్పాట్లు మొదలయ్యాయి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి 100మంది చొప్పున మొత్�
చెన్నై: తెలంగాణలో అమలు అవుతున్న రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ కార్యక్రమాలను తమిళనాడులోనూ అమలు చేయాలని సౌత్ ఇండియా రైతు సంఘం తమిళనాడు ముఖ్యమంత్ర�
rythubandhu | ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ లో జరిగిన రైతుబంధు సంబరాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎడ్లబండిపై సీఎం చిత్రపటాలను ఊరేగించారు.
Minister Errabelli | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, రైతు అనుకూల పథకాల ద్వారా తెలంగాణ ప్రజలకు నిజమైన సంక్రాంతి వచ్చిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Minister Satyavathi | రైతు కుటుంబాల్లో నూతన క్రాంతి చేరిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
వలిగొండ : రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక విజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని భువనగిరి శాసన సభ్యుడు పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని టేకులసోమారం, రెడ్లరేపాక, దాసి�
సీఎం కేసీఆర్ పట్ల రైతుల అభిమానానికి ఈ చిత్రం నిదర్శనం. ఇది పది రోజుల కష్టం. కేసీఆర్, రైతు బంధు వంటి అక్షరాలను ఎకరా విస్తీర్ణంలో ప్రత్యేకంగా 14 రకాల తృణ ధాన్యాలు, ధాన్యాలతో నారుపోసి మోలిపించిన ఈ దృశ్యం ఖమ్�
Rythu Bandhu | రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందుతుంది అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహాలు అవసరం లేదు అని పేర్కొన్నారు. బ్యాంకులకు వరుసగా
ఖమ్మం :పంటల పెట్టుబడి సొమ్ము అందజేస్తున్న సీఎం కేసీఆర్ రైతులకు ఆరాద్య దైవం అయ్యాడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం నగర హోల్సేల్ కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారుల అసోస�