హైదరాబాద్ : రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధుపై ఆంక్షలు పెడుతామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తు�
రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల హర్షం.. తొలిరోజు సాయం రూ.587 కోట్లు 19.98 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి ఉదయం 8 గంటల నుంచే మోగిన ఫోన్లు ఊరూరా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం నేడు రెండెకరాల్లోపు రైతులకు రైతుబంధ�
వానకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం సంబురం షురూ అయ్యింది. మంగళవారం ఎకరా లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను జమ చేయగా.. నేడు రెండు ఎకరాలలోపు, రేపు మూడు ఎకరాలు.. తరువాత నాలుగు.. ఇలా అర్హ�
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు సంబురం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతోంది. నగదు జమ అయిన వెంటనే రైతుల ఫోన్లకు మేసేజ్లు రావడంతో.. అవి మోగిపోతున్నాయి. ఆ మేసేజ్
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగుకోసం తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకున్న సమయంలో అన్నదాతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొమ్మిదో విడుత పంట పెట్టుబడి సాయాన్ని నేట
కేంద్రం ఆర్థిక పరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం లేదు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నా.. పథకాల అమలును ఆపడం లేదు. ఎప్పట్లాగే ఈ సారి వానకాలం సీజన్ స
వానకాలం సాగుకు సమాయత్తమవుతున్న రైతాంగానికి పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అన్నదాతకు దన్నుగా వరుసగా తొమ్మిదోసారి రైతు బంధు సాయం అందించనున్నది. మంగళవారం ఎకరంలోపు విస్తీర్ణం ఉన్న ర�
రైతు సంక్షేమానికే రాష్ట్ర సర్కారు తొలి ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఆత్మగౌరవంతో జీవించేలా రాష్ట్ర వ్�
యాసంగి పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి రైతులకు రైతుబంధు నిధులు పంపిణీ చేయనున్నది. దాంతోపాటు కొత్త లబ్ధిదారుల నమోదుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ పూర్తయి, పట్టాదారు పాస్ ప
అన్నదాత ఇంటికి రైతుబంధు వచ్చే వేళ ఆసన్నమైంది. ఇప్పటివరకు రైతన్నకు ఎనిమిది విడుతలుగా సాయం అందించిన సర్కారు.. తొమ్మిదో విడుత అందించడానికి సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి అధికార యంత్రాంగం రైతుల ఖాతాల్లో డబ్బ
రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. వానకాలానికి సంబంధించిన రైతుబంధు సహాయాన్ని ఈ నెల 28 నుంచి రైతులకు అందించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ మిగలకుండా అందరికీ సాయం అందించాలని అధికారులన
వానకాలం పంటలకు సమాయత్తమవుతున్న రైతులకు జూన్లో రైతుబంధు సహాయం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత యాసంగితో కలుపుకొని 8 విడుతలుగా పంట పెట్టుబడి సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 9వ వ�
తెలంగాణ పథకాలపై పొరుగు రాష్ర్టాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు నచ్చి, తెలంగాణలో భూములు కొనేందుకు మరాఠా రైతులు మక్కువ చూపుతున్నారు. మహారాష్ట్రలో
రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతులను ఆదుకుంటున్నది. వానకాలం సాగుకు సమాయత్తం అవుతున్న అన్నదాతకు జూన్లో రైతుబంధు అందించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు (గత యాసంగిన
బీజేపీ నేతలకు మంత్రి గంగుల ప్రశ్న హుజూరాబాద్ టౌన్, మే 10: నిరుపేద యువతుల పెండ్లి కోసం తెలంగాణ సరారు కల్యాణలక్ష్మి పథకాన్ని అందజేస్తూ అండగా నిలుస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.