MLC Kavitha | సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు ద్వారా అన్నదాతలకు అందిన పంట పెట్టుబడి సాయంసోమవారంతో రూ.50వేల కోట్లకు చేరనున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
రైతుబంధు రికార్డు.. నేడే చరిత్రాత్మక ఘట్టం నేడు ఆవిష్కృతం కానున్న చరిత్రాత్మక ఘట్టం 8 సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన పంపిణీ కరోనా సంక్షోభంలోనూ ఆగని పెట్టుబడి సాయం నాలుగేండ్లలో భారీసాయం అందజేసిన ఏకైక రాష�
పరిగి : ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సహాయం రూ. 50వేల కోట్లకు చేరిన సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని తాండూరులో జర�
Minister Satyavati Rathod | బీజేపీ నేతలు ఇక్కడకు వచ్చి సీఎం కేసీఆర్ను విమర్శించడానికి కొంచెమైనా సిగ్గుండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా విమర్శించారు.
Minister Indrakaran Reddy | మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేతల నోటి దురుసుపై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి సీఎం అయిన వారా.. మాకు నీతులు చెప్పేది అ�
ఖమ్మం : రైతును ఆర్థికంగా బలోపేతం చేసి రాజును చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డీ లక్ష్మీప్రసన్న తెలిపారు. రైతుబంధు వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఖమ్�
Rythu bandhu | రైతుబంధు పంట పెట్టుబడి సాయం రూ. 50 వేల కోట్లకు చేరుకుంటున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబరాలు మిన్నంటాయి. గ్రామాల్లో ఎడ్ల బండ్లతో ర్యాలీలు, రంగవల్లులతో మహిళలు సంబరాలు
ప్రపంచంలోనే అద్భుత పథకం రైతుబంధు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి యాదాద్రి, జనవరి 7 : రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఈ నెల 10 వరకు రూ.50,600 కోట్ల మైలురాయి దాటు
మంచిర్యాల : దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న రైతుబంధు విశిష్టతను తెలుపుతూ ప్రముఖ లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ వేల్పుల పోచన్న వేసిన చిత్రాలు భళా అనిపించాయి. రైతుబంధు వారోత్సవాలలో భాగంగా కోటపల్లి రైతువ
బొంరాస్ పేట : రైతు సంక్షేమమే ప్రభుత్వ పరమావధి అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని బురాన్పూర్, ఎన్నెమీదితండా(కొత్తూరు), ఎన్నెమీదితండా(వడ�
నందిగామ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం నందిగామ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో నిర్వహించి�