Cm Kcr | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతు బాంధువుడు సీఎం కేసీఆర్పై మిర్చి రైతులు వినూత్నంగా మిరప కల్లంలో జై కేసీఆర్, జై రైతుబంధు అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Historical context | తుబంధుతో రైతుల జీవితాలు మారిపోయాయి. ఈ చారిత్రక సందర్భాన్ని ప్రపంచానికి చాటాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
రైతుబంధు వారోత్సవాల సందర్భంగా రైతులు, అధికారులు, పార్టీ శ్రేణులతో మంత్ర�
Rythu Bandhu celebrations | సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చ�
మమ్మల్ని పీక్కుతినే రాబందులు లేరురైతుబంధుతో అన్ని విధాలా లాభంకడిపికొండ రాజిరెడ్డి స్వానుభవం హనుమకొండ సబర్బన్, జనవరి 1: పై ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కడిపికొండ రాజిరెడ్డి. హనుమకొండ జిల్లా హసన్పర్త�
Rythu Bandhu | రైతుల సాగు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం ఇంతై ఇంతింతై అన్నట్టుగా ఎదుగుతున్నది. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. దాంతోపాటు రైతుబంధు నిధుల క�
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ యాసంగి పంట పెట్టుబడి, వ్యవసాయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాలుగ�
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మోత్కులగూడెంకు చెందిన రైతు జెట్ట హన్మయ్యకు మూడెకరాల భూమి ఉన్నది. రైతుబంధు ప్రారంభానికి ముందు ఆయన ఏటా వ్యవసాయానికి వడ్డీ వ్యాపారులవద్ద అప్పు చేసేవారు. వడ్డీ అధికంగా ఉండట�
రైతులు ఆందోళన చేసినా పట్టించుకోవట్లే..టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు నిలదీసినా స్పందించదురేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుక్కల్లా మొరుగుతున్నారుయాసంగిలో వరి సాగు చేసి రైతులు రోడ్డున పడాలనే కుట్రలుబీజేపీ ఎం�
Rythu Bandhu celebrations | సంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా రైతుబంధు పథకం అందుకున్న రైతులు సంబురంగా ఉన్నారు. తొలిసారిగా తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్క�
Farmers joy with Rythu Bandhu | రైతుబంధు సంబురం కొనసాగుతున్నది. రెండో రోజూ బుధవారం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యింది. ‘ఎవుసం చేయాలంటే సావుకారి దగ్గరికెళ్లి అప్పు తీసుకుని లాగోడికి పెట్టుబడులు పెట్టేవాళ్లం.. సీఎం