Rythu Bandhu | రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందుతుంది అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహాలు అవసరం లేదు అని పేర్కొన్నారు. బ్యాంకులకు వరుసగా
ఖమ్మం :పంటల పెట్టుబడి సొమ్ము అందజేస్తున్న సీఎం కేసీఆర్ రైతులకు ఆరాద్య దైవం అయ్యాడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం నగర హోల్సేల్ కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారుల అసోస�
Cm kcr | రైతుబంధు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అనుకరిస్తున్నాయి. ఇది సీఎం కేసీఆర్కు దక్కిన అరుదైన గౌరవం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్�
Minister Srinivas Goud | గడచిన రెండు వారాలుగా రైతుబంధు సంబురాలతో రాష్ట్రానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Chief Whip Vinay Bhaskar | తెలంగాణలో నాడు వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడగా..నేడు సంక్షేమంలో దూసుకెళ్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు.
Rythu Bandhu | కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు పథకం అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కొంతమంది పొలిటికల్ టూరిస్టులు రైతులపై మ�
Portrait of cm kcr | ఎకరం పొలంలో వివిధ రకాల ఆహార ఉత్పత్తులు నవధాన్యాలతో ఆకర్షణీయంగా సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని తీర్చిదిద్ది రైతుపక్షపాతి సీఎంకు తమ పట్ల ఉన్న ప్రేమను ఆవిష్కరించారు.
MLC Kavitha | సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు ద్వారా అన్నదాతలకు అందిన పంట పెట్టుబడి సాయంసోమవారంతో రూ.50వేల కోట్లకు చేరనున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
రైతుబంధు రికార్డు.. నేడే చరిత్రాత్మక ఘట్టం నేడు ఆవిష్కృతం కానున్న చరిత్రాత్మక ఘట్టం 8 సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన పంపిణీ కరోనా సంక్షోభంలోనూ ఆగని పెట్టుబడి సాయం నాలుగేండ్లలో భారీసాయం అందజేసిన ఏకైక రాష�
పరిగి : ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సహాయం రూ. 50వేల కోట్లకు చేరిన సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని తాండూరులో జర�
Minister Satyavati Rathod | బీజేపీ నేతలు ఇక్కడకు వచ్చి సీఎం కేసీఆర్ను విమర్శించడానికి కొంచెమైనా సిగ్గుండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా విమర్శించారు.
Minister Indrakaran Reddy | మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేతల నోటి దురుసుపై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి సీఎం అయిన వారా.. మాకు నీతులు చెప్పేది అ�