జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ మనోహరాబాద్, డిసెంబర్ 29 ః సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుబంధును ఎట్టిపరిస్థితుల్లో ఆపరని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశ�
కందుకూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిలు సీఎం కేసీ ఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు బంధు ఎనిమిదో విడత డబ్బులు బ్యాక్ �
Poisonous propaganda | కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనం అని ఖరాఖండిగా చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వరి సాగు చేసే వాళ్లకు రైతుబంధు రాదని ప్రతిపక్షాలు విష ప్రచారాన్ని చేశాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ సీఎం కే�
Rythu bandhu | తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ కావడంతో అన్నదాతల సంబురాలు అంబరాన్నంటాయి. యాసంగి పెట్టుబడి సాయం కోసం రైతు బంధు సాయం అందజేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు..అధికారులు రైతుల ఖాతాలో �
Minister Indrakaran Reddy | అసలైన రైతు బంధువు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు.
తొలిరోజు రైతుల ఖాతాల్లో 544.55 కోట్లు జమ నేడు రెండెకరాల వరకు భూమి ఉన్నవారికి పంపిణీ హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎకరం లోపు
వ్యాపారుల చుట్టూ తిరుగుడు తప్పింది యాసంగి పంటలు వేసేందుకు దుక్కులు దున్నుతున్నం. గతంలో ఎరువులు, విత్తనాలు కొనేందుకు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేటోళ్లం. సీఎం కేసీఆర్ సార్ పంట పెట్టుబడి కింద ఎకరానికి �
rythu bandhu amount credited first day 18.12 lakh to farmers accounts | రైతుబంధు 8వ విడుత నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమయ్యాయి. తొలి రోజు 18,12,656 మంది రైతుల ఖాతాల్లో రూ.5,44,55,71,967 రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి విడుతలో ఎకరాలోపు
Rytu Bandhu | యాసంగి సాగుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి సాయం నేటినుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. ఇందుకోసం వ్యవసాయశాఖ అధికారులు పూర్తి వివరాలు ప్రభుత్వానికి పంపించారు. రైతుబంధు పథకం ప్రారంభం నుంచి �
28 నుంచి పది రోజులపాటు ఖాతాల్లోకికోటిన్నర ఎకరాలకు 7,500 కోట్లు సాయం కొత్త లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తులు హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): యాసంగి రైతుబంధు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు క�
ఇతర పంటలు వేసే వారికే రైతుబంధు వ్యవసాయశాఖ ప్రతిపాదన ముఖ్యమంత్రికి అధికారుల నివేదన వరి, వడ్ల్ల కొనుగోలు సంక్షోభంపై చర్చ కేంద్ర సర్కారే చేతులెత్తేశాక రాష్ట్రం ఏం చేయగలుగుతుందన్న అధికారులు రైతులపై కోపం త