హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ యాసంగి పంట పెట్టుబడి, వ్యవసాయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాలుగ�
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మోత్కులగూడెంకు చెందిన రైతు జెట్ట హన్మయ్యకు మూడెకరాల భూమి ఉన్నది. రైతుబంధు ప్రారంభానికి ముందు ఆయన ఏటా వ్యవసాయానికి వడ్డీ వ్యాపారులవద్ద అప్పు చేసేవారు. వడ్డీ అధికంగా ఉండట�
రైతులు ఆందోళన చేసినా పట్టించుకోవట్లే..టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు నిలదీసినా స్పందించదురేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుక్కల్లా మొరుగుతున్నారుయాసంగిలో వరి సాగు చేసి రైతులు రోడ్డున పడాలనే కుట్రలుబీజేపీ ఎం�
Rythu Bandhu celebrations | సంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా రైతుబంధు పథకం అందుకున్న రైతులు సంబురంగా ఉన్నారు. తొలిసారిగా తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్క�
Farmers joy with Rythu Bandhu | రైతుబంధు సంబురం కొనసాగుతున్నది. రెండో రోజూ బుధవారం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యింది. ‘ఎవుసం చేయాలంటే సావుకారి దగ్గరికెళ్లి అప్పు తీసుకుని లాగోడికి పెట్టుబడులు పెట్టేవాళ్లం.. సీఎం
జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ మనోహరాబాద్, డిసెంబర్ 29 ః సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుబంధును ఎట్టిపరిస్థితుల్లో ఆపరని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశ�
కందుకూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిలు సీఎం కేసీ ఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు బంధు ఎనిమిదో విడత డబ్బులు బ్యాక్ �
Poisonous propaganda | కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనం అని ఖరాఖండిగా చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వరి సాగు చేసే వాళ్లకు రైతుబంధు రాదని ప్రతిపక్షాలు విష ప్రచారాన్ని చేశాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ సీఎం కే�
Rythu bandhu | తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ కావడంతో అన్నదాతల సంబురాలు అంబరాన్నంటాయి. యాసంగి పెట్టుబడి సాయం కోసం రైతు బంధు సాయం అందజేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు..అధికారులు రైతుల ఖాతాలో �
Minister Indrakaran Reddy | అసలైన రైతు బంధువు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు.
తొలిరోజు రైతుల ఖాతాల్లో 544.55 కోట్లు జమ నేడు రెండెకరాల వరకు భూమి ఉన్నవారికి పంపిణీ హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎకరం లోపు