వ్యాపారుల చుట్టూ తిరుగుడు తప్పింది యాసంగి పంటలు వేసేందుకు దుక్కులు దున్నుతున్నం. గతంలో ఎరువులు, విత్తనాలు కొనేందుకు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేటోళ్లం. సీఎం కేసీఆర్ సార్ పంట పెట్టుబడి కింద ఎకరానికి �
rythu bandhu amount credited first day 18.12 lakh to farmers accounts | రైతుబంధు 8వ విడుత నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమయ్యాయి. తొలి రోజు 18,12,656 మంది రైతుల ఖాతాల్లో రూ.5,44,55,71,967 రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి విడుతలో ఎకరాలోపు
Rytu Bandhu | యాసంగి సాగుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి సాయం నేటినుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. ఇందుకోసం వ్యవసాయశాఖ అధికారులు పూర్తి వివరాలు ప్రభుత్వానికి పంపించారు. రైతుబంధు పథకం ప్రారంభం నుంచి �
28 నుంచి పది రోజులపాటు ఖాతాల్లోకికోటిన్నర ఎకరాలకు 7,500 కోట్లు సాయం కొత్త లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తులు హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): యాసంగి రైతుబంధు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు క�
ఇతర పంటలు వేసే వారికే రైతుబంధు వ్యవసాయశాఖ ప్రతిపాదన ముఖ్యమంత్రికి అధికారుల నివేదన వరి, వడ్ల్ల కొనుగోలు సంక్షోభంపై చర్చ కేంద్ర సర్కారే చేతులెత్తేశాక రాష్ట్రం ఏం చేయగలుగుతుందన్న అధికారులు రైతులపై కోపం త
త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ రంగారెడ్డి జిల్లాకు సుమారు రూ.350 కోట్లు కేటాయింపు వికారాబాద్ జిల్లాకు ఏడు విడుతల్లో రూ.1953.2 కోట్లు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేయాలని విస్తృత ప్రచారం ఆరుతడి పంటల �
Crime news | జిల్లాలో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించినట్లు అదనపు ఎస్పీ నర్మద తెలిపారు.
Rythu bima | ఆర్మూర్ సొసైటీ పరిధిలోని ఆర్మూర్, రాంపూర్, మిర్ధాపల్లికి చెందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ చైర్మన్ కాపెల్లి చిన్న ముత్తెన్న, వైస్ చైర్మన్ నర్మె నవీన్ కోరారు. ఈ నెల 29లోపు పట
దళితబంధు కుటుంబంలో కడగండ్ల మాటే ఉండదు ఆ పది లక్షలకు కుటుంబ పెద్దే ఓనరైతడు బ్యాంకు కిస్తీలు, ఈఎంఐలు కట్టనక్కరలేదు దళితబంధుకు సపోర్టివ్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ పైసలు ఎందుకు, ఎట్ల ఖర్చు చేసిండో చూస్తం ప్రత్