త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ రంగారెడ్డి జిల్లాకు సుమారు రూ.350 కోట్లు కేటాయింపు వికారాబాద్ జిల్లాకు ఏడు విడుతల్లో రూ.1953.2 కోట్లు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేయాలని విస్తృత ప్రచారం ఆరుతడి పంటల �
Crime news | జిల్లాలో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించినట్లు అదనపు ఎస్పీ నర్మద తెలిపారు.
Rythu bima | ఆర్మూర్ సొసైటీ పరిధిలోని ఆర్మూర్, రాంపూర్, మిర్ధాపల్లికి చెందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ చైర్మన్ కాపెల్లి చిన్న ముత్తెన్న, వైస్ చైర్మన్ నర్మె నవీన్ కోరారు. ఈ నెల 29లోపు పట
దళితబంధు కుటుంబంలో కడగండ్ల మాటే ఉండదు ఆ పది లక్షలకు కుటుంబ పెద్దే ఓనరైతడు బ్యాంకు కిస్తీలు, ఈఎంఐలు కట్టనక్కరలేదు దళితబంధుకు సపోర్టివ్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ పైసలు ఎందుకు, ఎట్ల ఖర్చు చేసిండో చూస్తం ప్రత్
కరీంనగర్ : రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని 90 శాతం సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఇటువంట�
కరీంనగర్ : భారీ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మం
1.86 లక్షల కోట్లతో ఎస్సెల్బీసీ రుణ ప్రణాళిక రైతుబంధు డబ్బు నేరుగా రైతు ఖాతాల్లోకే వెళ్లాలి బ్యాంకర్లకు ఆర్థికమంత్రి హరీశ్రావు సూచన హైదరాబాద్, జూన్ 28, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది రైతులకు భారీమొత్�
రైతుబంధు | రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా అన్నదాత�
నేడు 86వేల మంది అన్నదాతల ఖాతాల్లోకి ‘రైతుబంధు’ | రాష్ట్రంలో రైతు బంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం పది ఎకరాల రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనున్నది.
హైదరాబాద్ : బకాయిల వసూలు, సర్ధుబాటుకు రైతుబంధు నగదు జమచేయవద్దని అన్ని శాఖల బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధు నిధులను కొన్ని బ్యాంకులు రుణబకాయిలకు జ�