విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. తెలంగాణ గురుకులాలు యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.
రైతును రాజును చేసేందుకు రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చుచేస్తుండగా, రైతును కూలీని చేసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది.
సాగుకు ముందే యాసంగి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాసంగి సాయం నేటినుంచి రైతుల ఖాతాల్లో పడనున్నది. ఎప్పటిలాగే ఎకరం నుంచి సాయం విడుదల చేయనున్నది. సంక్రాంతిలోపు రైతుల ఖ
సాగుబాటలో రైతుకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకం రైతుబంధు. పంటకు పెట్టుబడి పెట్టే ఈ బృహత్తర కార్యక్రమం పదో విడుతగా నేటి నుంచి ఉమ్మడి జిల్లా అమ�
Rythu Bandhu | ఇక రేపట్నుంచి తెలంగాణ పల్లెల్లో రైతుల ఫోన్లు టింగ్ టింగ్మని మోగనున్నాయి. బ్యాంకులు తెరవగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ కానుంది. ఈ యాసంగి సీజన్లో సుమారు 66 లక్షల
minister harish rao | రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమచేసి, అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎంపీపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణికర్రావు, చేనేత కార్పొరేషన్ చై�
రైతులకు రైతుబంధు పథకంతో ప్రయోజనం చేకూరనున్నది. చిన్న, సన్నకారు నుంచి పెద్ద రైతులందరికీ భూవిస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నది.