Rythu Bandhu | ఇక రేపట్నుంచి తెలంగాణ పల్లెల్లో రైతుల ఫోన్లు టింగ్ టింగ్మని మోగనున్నాయి. బ్యాంకులు తెరవగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ కానుంది. ఈ యాసంగి సీజన్లో సుమారు 66 లక్షల
minister harish rao | రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమచేసి, అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎంపీపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణికర్రావు, చేనేత కార్పొరేషన్ చై�
రైతులకు రైతుబంధు పథకంతో ప్రయోజనం చేకూరనున్నది. చిన్న, సన్నకారు నుంచి పెద్ద రైతులందరికీ భూవిస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడిసాయం అందిస్తున్నది.
జిల్లావ్యాప్తంగా ఈ నెల 20వ తేదీలోగా పట్టా పాస్బుక్ వచ్చిన రైతులందరూ రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారంతో పాటు ప
రైతు బంధు సాయం వచ్చేసింది. జిల్లా రైతులకు ముందుస్తుగా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ద్వారా పెట్టుబడి సా యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల
Minister Prashanth reddy | తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రైతుల కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద కల్లాలు
రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు సాయం మరింత మంది రైతులకు అందనున్నది. ఇదివరకు జిల్లావ్యాప్తంగా 3,04,111 మంది లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం కొత్తగా మరో 3,030 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.