పంట పెట్టుబడికి ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ‘రైతుబంధు’ పేరిట నగదు సాయం అందిస్తుండడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఏటా వానకాలం, యాసంగి సీజన్లకు గాను ఎకరాకు రూ.5వేల చొప్పున అందిస్తూ ఆసరా అ�
rythu bandhu | రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతోంది. ఐదో రోజు లక్షా 51 వేల 468 మంది రైతుల ఖాతాల్లో 265.18 కోట్ల నగదు జమ అయింది. 5 లక్షల 30 వేల 371.31 ఎకరాలకు నిధులు
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయంతో పంటల సాగు సంబురంగా సాగుతున్నది. పదోవిడుత రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో యాసంగి పంట పెట్టుబడికి రంది లేకుండాపోయింది.
కర్షకలోకం మురుస్తున్నది. సాగును బంగారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న రైతు బంధు యాసంగి సాయం ఖాతాల్లోకి చేరుతుండగా, మెస్సేజ్లు చూసి ఆనందపడుతున్నది. గడిచిన నాలుగు రోజుల్లో 90శాతం రైతులకు
పెట్టుబడి ఎట్లా అన్న రంది లేదు. నగానట్రా తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. గతంలో మస్తు ఇబ్బందులు పడ్డం. ఇపుడు టైంకి రైతుబంధు పైసలొస్తున్నయి. ఎరువులు, విత్తనాలను ముందే తెచ్చుకొంటున్నం.
సీఎం కేసీఆర్ ‘రైతుబంధు’తో అన్నదాతకు ఆత్మబంధువై నిలిచారు. ఇప్పటివరకు తొమ్మిది విడతలుగా రైతుబంధు సొమ్ము జమ చేసిన సర్కారు.. పదో విడత పంపిణీ చేస్తున్నది. మూడురోజుల్లో ఖమ్మం జిల్లాలో 45,950 మందికి 151.62 కోట్లు, భద్�