పెట్టుబడి ఎట్లా అన్న రంది లేదు. నగానట్రా తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. గతంలో మస్తు ఇబ్బందులు పడ్డం. ఇపుడు టైంకి రైతుబంధు పైసలొస్తున్నయి. ఎరువులు, విత్తనాలను ముందే తెచ్చుకొంటున్నం.
సీఎం కేసీఆర్ ‘రైతుబంధు’తో అన్నదాతకు ఆత్మబంధువై నిలిచారు. ఇప్పటివరకు తొమ్మిది విడతలుగా రైతుబంధు సొమ్ము జమ చేసిన సర్కారు.. పదో విడత పంపిణీ చేస్తున్నది. మూడురోజుల్లో ఖమ్మం జిల్లాలో 45,950 మందికి 151.62 కోట్లు, భద్�
రైతన్నకు పెట్టుబడి సాయం చకచకా ఖాతాల్లో జమవుతున్నది. రెండు రోజుల నుంచి ఎకరాల వారీగా వారి బ్యాంకు ఖాతాల్లో పడుతున్నది. ఆ పైసలను విడిపించుకునేందుకు ఏటీఎంలు,
రైతుబంధు పైసలు వస్తే మనసంతా సంతోషం. ఈ చిత్రంలో కనిపిస్తున్న రెడ్యానాయక్, బుజ్జీబాయ్ దంపతులు ఆ ఆనందాన్నే ఆస్వాదిస్తున్నారు. తమ ఖాతాల్లో జమైన రైతుబంధు డబ్బులను డ్రా చేసుకొని,
కర్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. “తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకం కింద మీ ఖాతాల్లో నగదు జమ చేస్తున్నది. ఈ సాయం పెట్టుబడి, వ్యవసాయ పనులకు ఉపయోగపడుతున్నదని ఆశిస్తున్నా” అని ముఖ్యమంత్రి కేసీఆర్�
మండలంలోని చిన్నజట్రంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ప్రారంభించారు.
సంక్రాంతికి ముందే రైతుబంధు సంబురమొచ్చింది. ఈ యాసంగి సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతన్నలకు ప్రభుత్వం పెట్టుబడి సాయం జమ చేస్తున్నది. 2018లో ప్రారంభమైన ఈ పథకం..
యాసంగికి రైతుబంధు రాక మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడికి నిధులు విడుదల చేయడంతో తొలిరోజు బుధ వారం ఎకరంలోపు ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ అయ్యింది.