ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ నెలకొన్నది. శని, ఆది, సోమవారం మూడ్రోజులపాటు పండుగ జరుపుకోనున్నారు. ఈ ఏడాది రైతులకు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడులు రావడంతో అన్నదాతల�
రైతుల కష్టాలను గుర్తెరిగిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అన్నదాత అప్పుల పాలు కావొద్దన్న సదుద్దేశంతో నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరాతో పాటు సాగు పనులు మొదలు, పంట చేతికొచ్చేవర�
అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్తోనే యావత్ దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అన్ని రాష్ర్టాల ప్రజల్లో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
యాసంగి పెట్టుబడి సాయంలో భాగంగా బుధవారం రైతుబంధు ద్వారా 2.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.564.08 కోట్లు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
దేశంలో కార్పొరేట్ సంస్థలకు గులాంగిరి చేస్తున్న బీజేపీ సర్కార్ను గద్దెదించడం కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందని, నాడు ఆంధ్రపాలకుల నుంచి విముక్తి కోసం టీఆర్ఎస్ ఆవిర్బవిస్తే, నేడు దేశాన్ని పాలిస్తున్న
రైతుబంధు పథకం ద్వారా యాసంగి పంట పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఎకరానికి రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది.
రైతుబంధు డబ్బులను పంట రుణానికి సర్దుబాటు చేయవద్దని బ్యాంకర్లను కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, అనుబంధ రంగాలకు
Minister Harish rao | రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు, పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. పెట్టుబడిసాయంగా రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాలో జమచేసిన రైతు బాంధవుడు
రైతుబంధు నిధులను ప్రభుత్వం ఆదివారం కూడా రైతుల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా 8.53 లక్షల ఎకరాలకు సంబంధించి 1,87,847 మంది రైతుల ఖాతాల్లో రూ.426.69 కోట్లు జమ చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు.
రైతు యార రాజుది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం. ఆయనకు గ్రామ శివారులో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో ఏటా వరి, పత్తి, పసుపు పంటలు సాగు చేస్తున్నాడు.
Minister Niranjan reddy | వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో కూడా రైతుబంధు ఆపలేదని చెప్పారు. వందశాతం ధాన్యం కొనుగోలు చేసిన
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ఏశబోయిన గట్టయ్యకు వ్యవసాయం అంటే మక్కువ. తండ్రి నుంచి వచ్చిన 3 ఎకరాలను కంటికి రెప్పలా కాపాడుకొంటున్నాడు.
తెలంగాణ రైతులు అదృష్టవంతులు. ఇక్కడి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తిదాయకం’ అని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ శామ్యూల్ ప్రవీణ్కుమార
స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ అ న్నిరంగాల్లో అభివృద్ధ్ది చెందుతున్నదని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ తయారైందని వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.