రైతుబంధు నిధులను ప్రభుత్వం ఆదివారం కూడా రైతుల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా 8.53 లక్షల ఎకరాలకు సంబంధించి 1,87,847 మంది రైతుల ఖాతాల్లో రూ.426.69 కోట్లు జమ చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు.
రైతు యార రాజుది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం. ఆయనకు గ్రామ శివారులో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో ఏటా వరి, పత్తి, పసుపు పంటలు సాగు చేస్తున్నాడు.
Minister Niranjan reddy | వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో కూడా రైతుబంధు ఆపలేదని చెప్పారు. వందశాతం ధాన్యం కొనుగోలు చేసిన
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ఏశబోయిన గట్టయ్యకు వ్యవసాయం అంటే మక్కువ. తండ్రి నుంచి వచ్చిన 3 ఎకరాలను కంటికి రెప్పలా కాపాడుకొంటున్నాడు.
తెలంగాణ రైతులు అదృష్టవంతులు. ఇక్కడి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తిదాయకం’ అని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ శామ్యూల్ ప్రవీణ్కుమార
స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ అ న్నిరంగాల్లో అభివృద్ధ్ది చెందుతున్నదని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ తయారైందని వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
ఐదేండ్ల కిందట సాగు చేయాలంటే ముందు అప్పు చేయాలి. మిత్తీలకు తెచ్చి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలి. కూలీలకు ఇద్దామంటే పైసలు ఉండేవి కావు. అదను మొదలయ్యాక వానల కోసం ఎదురుచూపులు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద అందిస్తున్న యాసంగి పెట్టుబడి సాయం వెనువెంటనే రైతన్న ఖాతాల్లో జమవుతున్నది. యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో బ్యాంకుల్లో నగదును విడిపించుకుంటూ సాగు పనులకు వినియోగించ�
ఈ చిత్రంలో పొలం దగ్గర అన్నం తింటున్న దంపతులు కొర్ర శంకర్నాయక్, లలిత. స్వగ్రామం జనగామ జిల్లా గానుగపహాడ్ శివారు కొర్రతండా. ఆయన పేరుపై 2.20 గుంటలు, భార్య పేరిట 13 గుంటలు మొత్తం 2 ఎకరాల 13 గుంటలు ఉన్నది.