Minister Niranjan Reddy | రైతుల మరణాలను ఆత్మహత్యలంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని విషప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బు�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగ�
అన్ని రంగాల్లో మెదక్ జిల్లా అగ్రగామిగా ఉన్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్
ఉభయ కమ్యూనిస్టు నాయకులు కూడా ఖమ్మం సభలో పాల్గొని కేసీఆర్తో గొంతు కలిపారు. కమ్యూనిస్టు నాయకుడైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలుచే�
బీఆర్ఎస్ ఎజెండాతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఖమ్మం సభతో ఆ పార్టీలకు కండ్లు బైర్లు కమ్మాయని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తి తో పనిచేస్తున్నదని, దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ
రైతు బంధు డబ్బులు, లోన్కు లింక్ పెట్టొదని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యా లయంలో మర్పల్లి, మోమిన్పేట్, బంట్వారం మం డ లాల బ్యాంకు మేనే జర్లతో సమావేశం నిర్వహించారు
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలం బండరేవుతండాలో శనివారం జరిగిన 30వ నానుమహారా�