ఉభయ కమ్యూనిస్టు నాయకులు కూడా ఖమ్మం సభలో పాల్గొని కేసీఆర్తో గొంతు కలిపారు. కమ్యూనిస్టు నాయకుడైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలుచే�
బీఆర్ఎస్ ఎజెండాతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఖమ్మం సభతో ఆ పార్టీలకు కండ్లు బైర్లు కమ్మాయని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తి తో పనిచేస్తున్నదని, దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ
రైతు బంధు డబ్బులు, లోన్కు లింక్ పెట్టొదని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యా లయంలో మర్పల్లి, మోమిన్పేట్, బంట్వారం మం డ లాల బ్యాంకు మేనే జర్లతో సమావేశం నిర్వహించారు
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలం బండరేవుతండాలో శనివారం జరిగిన 30వ నానుమహారా�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ నెలకొన్నది. శని, ఆది, సోమవారం మూడ్రోజులపాటు పండుగ జరుపుకోనున్నారు. ఈ ఏడాది రైతులకు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడులు రావడంతో అన్నదాతల�
రైతుల కష్టాలను గుర్తెరిగిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అన్నదాత అప్పుల పాలు కావొద్దన్న సదుద్దేశంతో నిరంతర ఉచిత విద్యుత్తు సరఫరాతో పాటు సాగు పనులు మొదలు, పంట చేతికొచ్చేవర�
అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్తోనే యావత్ దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అన్ని రాష్ర్టాల ప్రజల్లో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
యాసంగి పెట్టుబడి సాయంలో భాగంగా బుధవారం రైతుబంధు ద్వారా 2.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.564.08 కోట్లు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
దేశంలో కార్పొరేట్ సంస్థలకు గులాంగిరి చేస్తున్న బీజేపీ సర్కార్ను గద్దెదించడం కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందని, నాడు ఆంధ్రపాలకుల నుంచి విముక్తి కోసం టీఆర్ఎస్ ఆవిర్బవిస్తే, నేడు దేశాన్ని పాలిస్తున్న
రైతుబంధు పథకం ద్వారా యాసంగి పంట పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఎకరానికి రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నది.
రైతుబంధు డబ్బులను పంట రుణానికి సర్దుబాటు చేయవద్దని బ్యాంకర్లను కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, అనుబంధ రంగాలకు
Minister Harish rao | రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు, పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. పెట్టుబడిసాయంగా రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాలో జమచేసిన రైతు బాంధవుడు