రైతు సంక్షేమమే ధ్యేయంగా అమల్లోకి తీసుకువచ్చిన రైతు బంధు పథకంతో జిల్లాలోని రైతులు అప్పుల బాధల నుంచి విముక్తి పొందారు. అతివృష్టి, అనావృష్టిలతోపాటు ఏదో రకంగా పంట నష్టపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నల�
బీఆర్ఎస్ రాకను దేశం స్వాగతిస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు
సమైక్య పాలనలో వానకాలం సీజన్లో అన్ని పంటల సాగు కలిపి 10లక్షల ఎకరాలు దాటిందంటే ఎంతో గొప్పగా అనిపించేది. ఇక యాసంగిలో మూడు నాలుగు లక్షల ఎకరాల సాగు కూడా గగనంగానే ఉండేది. కానీ స్వరాష్ట్రంలో ఏటికేడు పంటలసాగు గణ�
రైతుబంధు పథకంతో రైతులకు బతుకుపై భరోసా కల్పించడంతో మండలంలో సాగు విస్తీ ర్ణం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తుండడంతో రైతులు వ్యవసాయంలో సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
కేంద్ర సర్కారు రైతులను దగా చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
దశాబ్దాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పొరుగు రాష్ర్టాల ప్రజలు తమను కూడా తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీలు, నేతలు కాకుండా ప్రజలు గెలువాలన్నదే తమ అభిమతమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపించి ప్రజలు గెలిచారని పేర్కొన్నారు.
ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు రాక, ఎలాంటి పథకాలకు నోచుకోలేదు.
ఎనోనేళ్లుగా ఎదురు చూస్తున్న పోడు సమస్యకు పరిష్కారం దొరు కుతుండడంపై గిరిజనుల్లో ఆనందం నెలకొంది. పోడు పట్టాల విషయ ంలో గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పష్టత ఇచ్చారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న ‘2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై జరిగే చర్చలో ఆమె పాల్గొననున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర ఆ పార్టీ నేతల నిరసనలు, దూషణల నడుమ కొనసాగుతున్నది. గురువారం మరిపెడ మండలం ఆర్లగడ్డ తండాలో జరిగిన యాత్రలో రేవంత్రెడ్డి సాక్షిగా వర్గపో�
స్వరాష్ట్రంలో వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో రైతులు బతుకులు మారుతున్నాయి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు విత్తనం నాటిన నుంచి చేతికొచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్త�